తెలంగాణ కరోనా అప్డేట్
- August 08, 2021
హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 79,231 మంది నమూనాలను పరీక్షించగా.. కొత్తగా 449 కరోనా కేసులు నమోదయ్యాయి. 623 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి కాగా.. వైరస్ ప్రభావంతో ఇద్దరు మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 8,406 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఆదివారం మొత్తం 79,231 మందికి కొవిడ్ పరీక్షలు చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ వివరించింది. ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 6,49,406కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 3,825కి పెరిగింది.
తాజా వార్తలు
- భారత చిన్నారుల విద్య కోసం జీవితాన్ని అంకితం చేసిన శాండ్రా
- శ్రీవారి భక్తులకు అలర్ట్..ఆగస్టు 1 నుండి పుష్కరిణి మూసివేత!
- విద్యాసంస్థల్లో డ్రగ్స్ నిర్మూలనకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- గోవాలో జూలై 25–27 వరకు ‘యూత్ ఐకానిక్ ఎంటర్ప్రెన్యూర్స్ సమ్మిట్–2026’
- ఎన్ఆర్ఐ సర్టిఫికెట్ల కోసం అత్యవసర సేవలు.. దుబాయ్లోని భారత కాన్సులేట్ కీలక ప్రకటన..!!
- ఖతార్లో మరో మూడు సంవత్సరాల పాటు ONE ఛాంపియన్షిప్ పోటీలు..!!
- షైఖ్ ఇసా బిన్ సల్మాన్ బ్రిడ్జిపై రాకపోకలపై ఆంక్షలు..!!
- సముద్ర భద్రత, నౌకాయాన స్వేచ్ఛకు ఒమాన్ మద్దతు..!!
- సౌదీలో కొత్త జనరల్ ఎడ్యుకేషన్ చట్టానికి ఆమోదం..!!
- సౌదీలో సాటా నైట్ క్రికెట్ టోర్నమెంట్ ఘన విజయం..







