తెలంగాణలో ఆనందయ్య మందు..!
- August 09, 2021
హైదరాబాద్: నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య తయారు చేసిన కరోనా మందును హైదరాబాద్లోని మల్కాజ్గిరిలో పంపిణీ చేశారు.మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా తెలంగాణాలో మొదటిసారిగా ఉచితంగా మందు పంపిణీ చేపట్టారు.తమ స్వచ్చంద సంస్థ ద్వారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆనందయ్య మందును ఉచితంగా పంపిణీచేస్తామన్నారు ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు. ఆనందయ్య తోకలిసి ఆయన పదివేలమందికి కరోనా మందును అందించారు.
తాజా వార్తలు
- 11 ఏళ్ల బాలుడిని కాపాడిన మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు
- టర్కీ విదేశాంగ మంత్రితో GCC, జోర్డాన్ రాయబారులు భేటీ..!!
- వాగులో చిక్కుకున్న వాహనం..ముగ్గురిని రక్షించిన సీడీఏఏ..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు.. అలెర్ట్ జారీ..!!
- కువైట్ లో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు నమోదు..!!
- ఖతార్ లో భారీ వర్షాలు, బలమైన గాలులు..అలెర్ట్ జారీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు..నివాసితులకు అలెర్ట్ జారీ..!!
- నిరుద్యోగ యువతకు అలర్ట్..
- విజయవాడలో ఉగ్రవాదుల కలకలం..
- చేనేత రంగాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత: ఆర్.పి.సిసోడియా









