ఇండియా నుంచి అబుధాబి వచ్చే ప్రయాణీకులకు 12 రోజుల క్వారెంటైన్
- August 10, 2021
యూఏఈ: ఇండియా నుంచి అబుధాబికి వస్తోన్న యూఏఈ రెసిడెంట్స్, 12 రోజులపాటు హోం క్వారంటైన్ పాటించాల్సి వుంటుందని ఎతిహాద్ ఎయిర్ వేస్ స్పష్టం చేసింది.అబుధాబి చేరుకున్న తర్వాత 12 రోజుల పాటు హోం క్వారంటైన్ పాటించాలనీ, దీనికి సంబంధించి మెడికల్ రిస్ట్ బ్యాండ్ ధరించాలనీ ఎతిహాద్ స్పష్టం చేసింది.అబుధాబి విమానాశ్రయంలో అథారిటీస్ ఈ రిస్ట్ బ్యాండ్ అమర్చుతారు.అబుధాబి చేరుకోగానే, పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి. వచ్చిన తర్వాత ఆరో రోజు, పదకొండో రోజు కూడా టెస్ట్ చేయించుకోవాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- వైజాగ్ ఆర్కే బీచ్లో కేఎఫ్సీ..ఇసుకతో భారీ ‘బకెట్’ ఆవిష్కరణ!
- మహిళా రిజర్వేషన్ల బిల్లులో ఓబీసీ సబ్ కోటా తప్పనిసరి: కల్వకుంట్ల కవిత
- యురేనియం నిల్వల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- ఇరాన్కు అమెరికా పలు కీలక ప్రతిపాదనలు..అందులో ఏమున్నాయంటే?
- ఈయూ పార్లమెంట్ అధ్యక్షురాలితో జీసీసీ రాయబారులు భేటీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్ళు..హెచ్చరికలు జారీ..!!
- జాతీయ భద్రతపైనే ఫోకస్..అమెరికా-ఇరాన్ చర్చల్లో నో రోల్..!!
- హైదరాబాద్లో పెట్రోల్, డీజిల్ కొరత లేదు: సీపీ సజ్జనార్
- కువైట్ ఎయిర్పోట్ ఫ్యుయల్ ట్యాంక్ పై డ్రోన్ దాడి..!!
- IRCTCలో 3 కోట్ల ఫేక్ ఖాతాలు: రైల్వే మంత్రి









