వలసదారుల కోసం కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభించిన ఒమన్ గవర్నరేట్
- August 17, 2021
మస్కట్: నార్త్ అల్ షర్కియా మరియు మస్కట్ గవర్నరేట్లలో వలసదారులకు వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించింది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్. తారాస్సుద్ ప్లస్ అప్లికేషన్ ద్వారా వ్యాక్సినేషన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వుంటుందని నార్త్ అల్ షర్కియా గవర్నరేట్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ పేర్కొంది. డిజిహెచ్ఎస్ మస్కట్ గవర్ననరేట్లో కూడా మస్కట్ మునిసిపాలిటీ సహకారంతో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వలసదారుల కోసం నిర్వహిస్తోంది. సబ్లాహ్ ముట్రా మరియు అల్ షరాదిలోని వలస కార్మికుల పరీక్షా కేంద్రంలో వ్యాక్సినేషన్ అందిస్తున్నారు.
తాజా వార్తలు
- జాతీయ సెక్రటరీల సమావేశంలో ప్రధాని మోదీ కీలక సందేశం
- మర్మీ ఫెస్టివల్ జనవరి 1న ప్రారంభం..!!
- సౌదీలో రెంటల్ వయోలేషన్స్..10 రోజుల గ్రేస్ పీరియడ్..!!
- ట్రావెల్ అలెర్ట్.. 3 గంటల ముందుగానే ఎయిర్ పోర్టుకు..!!
- జిసిసి రైల్ సేఫ్టీ.. సౌదీలో పర్యటించిన కెఎఫ్ఎఫ్ బృందం..!!
- మాస్కో ఫ్లైట్..సలాలా ఎయిర్ పోర్టులో స్వాగతం..!!
- షేక్ ఈసా బిన్ సల్మాన్ హైవేపై ప్రమాదం.. ఇద్దరు మృతి..!!
- భారతీయులను అత్యధికంగా బహిష్కరించిన సౌదీ అరేబియా!
- ఈశాన్య ప్రాంతంలో మంచు తుపాను బీభత్సం..
- 2025లో బహ్రెయిన్ నుండి 764 మంది భారతీయులు బహిష్కరణ..!!







