భారత్ నుండి కువైట్ కు నేరుగా విమానాలు అనుమతి
- August 19, 2021
కువైట్: కువైట్ లో బుధవారం నాడు జరిగిన క్యాబినెట్ సమావేశంలో భారత్,ఈజిప్ట్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక మరియు నేపాల్తో వాణిజ్య విమానాల కార్యకలాపాలను పునఃప్రారంభించాలని నిర్ణయించింది. అయితే కరోనా అత్యవసర పరిస్థితుల కోసం మంత్రివర్గ కమిటీ నిర్దేశించిన అన్ని నియంత్రణలకు కట్టుబడి ఉంది.
ఈ నిర్ణయం ఆగస్టు 22 నుంచి అమలులోకి వస్తుంది.విమానాశ్రయం యొక్క కార్యాచరణ సామర్థ్యాన్ని రోజుకు 15,000 మంది ప్రయాణికులకు పెంచాలని మంత్రివర్గం నిర్ణయించింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఫ్లెమింగో రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేత..!!
- సౌదీలో తగ్గిన బ్యాంకింగ్, పేమెంట్ సేవా రుసుములు..!!
- యూఎస్ కాన్సులేట్ 3 రోజులపాటు మూసివేత..!!
- లైసెన్స్ లేకుండా అడ్వర్టైజ్.. KD 500 జరిమానా..!!
- బహ్రెయిన్లో TRA శాటిలైట్ డైరెక్ట్-టు-డివైస్ సేవలు..!!
- ఒమాన్-సౌదీ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- మిషన్ భద్రత పై భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు
- దుబాయ్లో ఘనంగా ప్రవాస తెలుగువారి క్రూజ్ క్రిస్మస్ వేడుకలు
- 'National Army Day' కి ఐక్యతతో నివాళులు
- క్రైస్తవుల భద్రతకు భంగం రానివ్వం: సిఎం చంద్రబాబు







