యూఏఈ డెలిగేషన్కి స్వాగతం పలికిన ఎమిర్, కీలక అంశాలపై ఇరువురి చర్చలు
- August 27, 2021దోహా: ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్ థని, యూఏఈ నేషనల్ సెక్యూరిటీ అడ్వయిజర్ షేక్ తన్హౌమ్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ నేతృత్వంలో వచ్చిన ప్రతినిథి బృందానికి ఘన స్వాగతం పలికారు. పలు సమస్యలపై ఇరువురూ చర్చించారు. పరస్పర సహకారం దిశగా తీసుకోవాల్సిన మరిన్ని నిర్ణయాలపైనా చర్చలు జరిగాయి. ఆర్థిక అలాగే వాణిజ్య విభాగాల్లోనూ, పెట్టుబడుల విషయంలోనూ మరింత సహకారం ఇరు దేశాల మధ్యా అవసరం అని ఇరువురూ అభిప్రాయపడ్డారు. యూఏఈ ప్రెసిడెంట్ షేక్ ఖలీపా బిన్ జాయెద్ అల్ నహ్యాన్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, అబుధాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తదితరులకు ఈ సందర్భంగా గ్రీటింగ్స్ తెలిపారు షేక్ తన్హౌమ్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్.
తాజా వార్తలు
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ
- ఖతార్లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల