కువైట్లోని భారత నర్సులతో సమావేశమైన రాయబారి
- August 27, 2021
కువైట్: రాయబారి సిబీ జార్జ్ భారత్ నర్సులతో సమావేశమయ్యారు. కువైట్లో పని చేస్తున్న నర్సులతో గురువారం ఆగస్టు 26 న ఈ సమావేశాన్ని సిబీ జార్జ్ నిర్వహించారు. కోవిడ్ పాండమిక్ సమయంలో నర్సులు ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించారని కొనియాడారు. కోవిడ్ బారిన పడ్డవారికి వైద్య సేవలు అందించడంతో పాటు, కోవిడ్ నియంత్రణలో భాగంగా చేపట్టిన అవగాహనా కార్యక్రమాల్లోనూ నర్సులు కీలక భూమిక పోషించారని చెప్పారు. రిక్రూట్మెంట్ ప్రోసెస్ అలాగే, కరోనా పాండమిక్ కారణంగా కువైట్ రాలేక స్వదేశంలో చిక్కకుపోయిన నర్సులకు సంబంధించి, పలు అంశాలపై ఈ సందర్భంగా చర్చ జరిగింది.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







