సౌదీపై మరోసారి హౌతీ డ్రోన్ అటాక్..అడ్డుకున్న సంకీర్ణ కూటమి
- September 05, 2021సౌదీ: సౌదీ అరేబియా సుస్థిరత, శాంతిభద్రతకు సవాల్ విసురుతున్న హౌతీ మలిషియా మిలిటెంట్లు కింగ్డమ్ పై తమ దాడి ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పటికే పలు మార్లు డ్రోన్ దాడులకు విఫలయత్నం చేసిన హౌతీ మిలిటెంట్లు తాజాగా మరోసారి మూడు డ్రోన్లతో సౌదీపై దాడికి ప్రయత్నించింది. అయితే..హౌతీ ప్రయోగించిన మూడు బూబీ-ట్రాప్డ్ డ్రోన్లను అరబ్ సంకీర్ణ బలగాల కూటమి అడ్డగించి ధ్వంసం చేసింది. పౌరులు, ప్రజా ఆస్తులను లక్ష్యంగా చేసుకోని హౌతీ మిలిటెంట్లు దాడులకు ప్రయత్నించటం అనాగరికమైన చర్యగా సంకీర్ణ కూటమి పేర్కొంది.
తాజా వార్తలు
- యూఏఈ ప్రయాణ వ్యాక్సిన్లు: అవసరమైన జాబ్లు, ఖర్చులు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి