40 టన్నుల గడువు తీరిన ఆహార పదార్థాల సీజ్
- September 06, 2021
యూఏఈ: 40 టన్నుల గడువు తీరిన ఆహార పదార్ధాల్ని అజ్మన్ ఇండస్ర్టియల్ ఏరియాలోని ఓ వేర్ హౌస్ నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనమిక్ డెవలప్మెంట్ అజ్మన్, అలాగే, ఎమిరేట్ మునిసిపాలిటీ పోలీస్ విభాగం సంయుక్తంగా సోదాలు నిర్వహించి, ఇల్లీగల్ యాక్టివిటీస్పై ఉక్కుపాదం మోపారు. పాత స్టిక్కర్లను తొలిగించి, కొత్త స్టిక్కర్లను అతికించడం ద్వారా అక్రమార్కులు గడువు తీరిన ఆహార పదార్ధాలతో ప్రజారోగ్యానికి హాని చేస్తున్నారు. వేర్ హౌస్ మూసి వేస్తూ, అధికారులు నిర్ణయం తీసుకున్నారు. పలు వాహనాల్ని కూడా స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- ఈస్ట్ బెంగళూరులో సమగ్ర మహిళలు-శిశు ఆసుపత్రిని ప్రారంభించిన మెడికవర్ హాస్పిటల్స్
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ సీజన్-30 మే 31 వరకు పొడిగింపు
- సౌదీ అరేబియాలో ఘనంగా టీడీపీ ‘మినీ మహానాడు’
- డెహ్రాడూన్లో ఆర్చి కూలి ఏపీకి చెందిన ఆర్మీ జవాన్ మృతి
- పవన్ కళ్యాణ్ను కలిసిన ప్రధాని మోదీ..
- ప్రధాని మోదీ ఆత్మీయత మరువలేనిది: సీఎం చంద్రబాబు
- యూఏఈలో మే 11 నుంచి మళ్లీ ప్రత్యక్ష తరగతులు ప్రారంభం
- రూ.9,377 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించిన ప్రధాని మోదీ
- రిజర్వేషన్లు ఉన్నా..బోర్డింగ్ నిరాకరణ.. 114 ఫిర్యాదులు..!!
- ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ









