40 టన్నుల గడువు తీరిన ఆహార పదార్థాల సీజ్
- September 06, 2021
యూఏఈ: 40 టన్నుల గడువు తీరిన ఆహార పదార్ధాల్ని అజ్మన్ ఇండస్ర్టియల్ ఏరియాలోని ఓ వేర్ హౌస్ నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనమిక్ డెవలప్మెంట్ అజ్మన్, అలాగే, ఎమిరేట్ మునిసిపాలిటీ పోలీస్ విభాగం సంయుక్తంగా సోదాలు నిర్వహించి, ఇల్లీగల్ యాక్టివిటీస్పై ఉక్కుపాదం మోపారు. పాత స్టిక్కర్లను తొలిగించి, కొత్త స్టిక్కర్లను అతికించడం ద్వారా అక్రమార్కులు గడువు తీరిన ఆహార పదార్ధాలతో ప్రజారోగ్యానికి హాని చేస్తున్నారు. వేర్ హౌస్ మూసి వేస్తూ, అధికారులు నిర్ణయం తీసుకున్నారు. పలు వాహనాల్ని కూడా స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







