ఎంపిక చేసిన జనాభాలో 70 శాతం మందికి కనీసం సింగిల్ డోస్ వ్యాక్సినేషన్
- September 06, 2021
మస్కట్: టార్గెట్ గ్రూపుకు చెందిన 70 శాతం మంది జనాభా కోవిడ్ 19 వ్యాక్సిన్ని అందుకున్నట్లు ఒమన్ అధికారిక వర్గాలు వెల్లడించాయి. 2021 సెప్టెంబర్ 5 వరకూ మొత్తం 2,592,464 మందికి కనీసం ఒక డోసు వ్యాక్సిన్ అందించడం జరిగింది. టార్గెట్ గ్రూపులో ఇది 73 శాతం. రెండు డోసులు పొందిన వారి సంఖ్య 1,443,886. వీరి శాతం 40.7 గా వుంది. టార్గెట్ గ్రూపులోని వారికి వ్యాక్సినేషన్ మరింత వేగంగా చేసేందుకు మినిస్ర్టీ ఆఫ్ హెల్త్ ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఘనంగా టీడీపీ ‘మినీ మహానాడు’
- డెహ్రాడూన్లో ఆర్చి కూలి ఏపీకి చెందిన ఆర్మీ జవాన్ మృతి
- పవన్ కళ్యాణ్ను కలిసిన ప్రధాని మోదీ..
- ప్రధాని మోదీ ఆత్మీయత మరువలేనిది: సీఎం చంద్రబాబు
- యూఏఈలో మే 11 నుంచి మళ్లీ ప్రత్యక్ష తరగతులు ప్రారంభం
- రూ.9,377 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించిన ప్రధాని మోదీ
- రిజర్వేషన్లు ఉన్నా..బోర్డింగ్ నిరాకరణ.. 114 ఫిర్యాదులు..!!
- ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
- లైసెన్సు లేకుండా బైక్ నడిపిన టీనేజర్ అరెస్టు..!!
- కొత్తగా వచ్చే కార్మికుల కోసం వైద్య పరీక్షలు..!!









