ఎంపిక చేసిన జనాభాలో 70 శాతం మందికి కనీసం సింగిల్ డోస్ వ్యాక్సినేషన్
- September 06, 2021
మస్కట్: టార్గెట్ గ్రూపుకు చెందిన 70 శాతం మంది జనాభా కోవిడ్ 19 వ్యాక్సిన్ని అందుకున్నట్లు ఒమన్ అధికారిక వర్గాలు వెల్లడించాయి. 2021 సెప్టెంబర్ 5 వరకూ మొత్తం 2,592,464 మందికి కనీసం ఒక డోసు వ్యాక్సిన్ అందించడం జరిగింది. టార్గెట్ గ్రూపులో ఇది 73 శాతం. రెండు డోసులు పొందిన వారి సంఖ్య 1,443,886. వీరి శాతం 40.7 గా వుంది. టార్గెట్ గ్రూపులోని వారికి వ్యాక్సినేషన్ మరింత వేగంగా చేసేందుకు మినిస్ర్టీ ఆఫ్ హెల్త్ ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతుంది.
తాజా వార్తలు
- సైబర్ నేరగాడిని అరెస్టు చేసిన పోలీసులు
- ఐపీఎల్ 2026 ప్రారంభం వాయిదా? కొత్త తేదీలు ఇవే!
- యూఏఈకి ‘కోల్డ్ వేవ్’ హెచ్చరిక
- ఇంటర్, పదవ తరగతి విద్యార్థులకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ శుభాకాంక్షలు
- అజ్మాన్ పోలీస్ సరికొత్త రికార్డు
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు
- నకిలీ సంస్థ పేరిట మ్యూల్ ఖాతాలు: బ్యాంకు మేనేజర్ సహా నలుగురి అరెస్ట్
- 17 రోజులు బ్యాంకులకు సెలవులు
- TGSRTC: ‘మీ టికెట్’ యాప్తో బస్పాస్లు ఇక డిజిటల్
- 16 ఏళ్ల లోపు యూజర్ల కోసం ఇన్స్టాగ్రామ్ కొత్త సేఫ్టీ అలర్ట్









