ఎంపిక చేసిన జనాభాలో 70 శాతం మందికి కనీసం సింగిల్ డోస్ వ్యాక్సినేషన్
- September 06, 2021
మస్కట్: టార్గెట్ గ్రూపుకు చెందిన 70 శాతం మంది జనాభా కోవిడ్ 19 వ్యాక్సిన్ని అందుకున్నట్లు ఒమన్ అధికారిక వర్గాలు వెల్లడించాయి. 2021 సెప్టెంబర్ 5 వరకూ మొత్తం 2,592,464 మందికి కనీసం ఒక డోసు వ్యాక్సిన్ అందించడం జరిగింది. టార్గెట్ గ్రూపులో ఇది 73 శాతం. రెండు డోసులు పొందిన వారి సంఖ్య 1,443,886. వీరి శాతం 40.7 గా వుంది. టార్గెట్ గ్రూపులోని వారికి వ్యాక్సినేషన్ మరింత వేగంగా చేసేందుకు మినిస్ర్టీ ఆఫ్ హెల్త్ ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతుంది.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







