పబ్లిక్ సర్వీసుల్ని 9 మరియు 12 తేదీల్లో రద్దు చేసిన ఇండియన్ ఎంబసీ
- September 06, 2021
కువైట్: గురువారం సెప్టెంబర్ 9 అలాగే, ఆదివారం సెప్టెంబర్ 12 తేదీల్లో నీట్ 2021 పరీక్ష నేపథ్యంలో ఇండియన్ ఎంబసీ ప్రాంగణంలో అన్ని పబ్లిక్ సర్వీసులు రద్దు చేయడం జరిగింది. అయితే, ఎంబసీ కాన్సులర్ సర్వీసులు మాత్రం అందుబాటులో ఉంటాయి. సీకేజీఎస్ అబ్బాసియా, సీకేజీఎస్ ఫహాహీల్, సీకేజీఎస్ షర్క్ పాస్ పోర్ట్ మరియు వీసా అవుట్ సోర్స్ కేంద్రాలు తెరిచే ఉంటాయి. కాగా, నీట్ పరీక్ష తొలిసారిగా దేశం వెలుపల జరగడం ఇదే తొలిసారి.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల