ఒమన్ సుల్తాన్ కు కృతజ్ఞతలు తెలిపిన భారత రాష్ట్రపతి
- September 07, 2021
ఒమన్: ఒమన్ సుల్తాన్ హైతం బిన్ తారిక్ కు భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కృతజ్ఞతలు తెలిపారు. భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ హైతం బిన్ తారిక్ పంపిన సందేశానికి ప్రతిస్పందనగా రామ్ నాథ్ కోవింద్ ధన్యవాదాలు తెలుపు సందేశాన్ని పంపించారు. స్నేహపూర్వక దేశాలైన ఒమన్, భారత్ మధ్య ఉన్న మైత్రి బంధాన్ని మరింత బలోపేతం చేయడానికి తాము ఎప్పుడు ముందుంటామని రాష్ట్రపతి వెల్లడించారు. అలాగే సుల్తాన్ మంచి ఆరోగ్యంతో ఉండాలని, దేశ ప్రజలు సంతోషంతో జీవించాలని కోరుకుంటున్నట్లు రామ్ నాథ్ కోవింద్ తన సందేశంలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!