ఉగ్రవాదంపై పోరు, భద్రతపై ఖతార్, సౌదీ చర్చలు
- September 07, 2021
దోహా: అరబ్ దేశాల శాంతికి, దేశ భద్రతకు అనుసరించాల్సిన అంశాలపై చర్చించేందుకు ఖతార్, సౌదీ నేతలు సమావేశం అయ్యారు. ఖతార్ తరపున ఆ దేశ ప్రధాని, అంతర్గత మంత్రి షేక్ ఖలీద్ బిన్ ఖలీఫా బిన్ అబ్దులాజీజ్ అల్-తానీ, సౌదీ తరపున కింగ్డమ్ అంతర్గత శాఖ మంత్రి ప్రిన్స్ అబ్దులాజీజ్ బిన్ సౌద్ బిన్ నైఫ్ బిన్ అబ్దులాజీజ్ అల్-సౌద్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ భేటీలో తీవ్రవాదాన్ని ఎదుర్కొవటం, భద్రతా, పోలీసు రంగంలో సంస్కరణలపై పరస్పర సహకారంపై ప్రధానంగా చర్చించారు. అలాగే ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం చేసే మార్గాలతో పాటు ప్రస్తుత అంతర్జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిణామాలపై చర్చించారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!