'ప్రవాసి మిత్ర'కు కేంద్ర కార్మిక సంఘంలో సభ్యత్వం
- September 07, 2021
న్యూ ఢిల్లీ: కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వంచే గుర్తించబడిన కేంద్ర కార్మిక సంఘం (సెంట్రల్ ట్రేడ్ యూనియన్) ప్రతిష్టాత్మకమైన సంస్ధ టియుసిసి లోకి ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ కు అనుబంధ హోదా (అఫిలియేషన్) లభించింది. ఈ సంస్థ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయాల మేరకు పనిచేస్తుంది.
07.09.2021 నాడు ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో అఫిలియేషన్ సర్టిఫికెట్ ను టియుసిసి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎస్పీ తివారి ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్వదేశ్ పరికిపండ్లకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో టియుసిసి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కె. గణేష్ రావు, కార్మిక నాయకులు చాంద్ ఖాన్, లక్కాడి సాయి శంతన్ రెడ్డి, న్యాయవాది షేర్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- మహబూలాలో ఇల్లీగల్ స్ట్రీట్ స్టాల్స్ సీజ్..!!
- రాస్ జువాయెడ్ సమీపంలో సముద్రంలో పడి వ్యక్తి మృతి..!!
- దక్షిణ అల్ బతినాలో 47 మంది అరెస్టు..!!
- డీప్ఫేక్స్ మార్గదర్శకాలను జారీ చేసిన SDAIA..!!
- గ్లోబల్ టీన్ ఆర్ట్ షోకేస్కు కతారా ఆతిథ్యం..!!
- అరబ్ గమ్యస్థానాలకు 45శాతం పెరిగిన విమాన ఛార్జీలు..!!
- హీరో మంచు మనోజ్ చేతుల మీదుగా హియ్య డైనో మండి రెస్టారెంట్ గ్రాండ్ లాంచ్
- పుట్టపర్తిలో అత్యాధునిక కార్డియాక్ క్యాథ్ ల్యాబ్ ప్రారంభం
- IPL 2026: ఐపీఎల్ ఏఐ నకిలీ టికెట్ల ముఠా అరెస్ట్
- బెంగాల్ సీఎంగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం









