'ప్రవాసి మిత్ర'కు కేంద్ర కార్మిక సంఘంలో సభ్యత్వం
- September 07, 2021
న్యూ ఢిల్లీ: కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వంచే గుర్తించబడిన కేంద్ర కార్మిక సంఘం (సెంట్రల్ ట్రేడ్ యూనియన్) ప్రతిష్టాత్మకమైన సంస్ధ టియుసిసి లోకి ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ కు అనుబంధ హోదా (అఫిలియేషన్) లభించింది. ఈ సంస్థ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయాల మేరకు పనిచేస్తుంది.
07.09.2021 నాడు ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో అఫిలియేషన్ సర్టిఫికెట్ ను టియుసిసి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎస్పీ తివారి ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్వదేశ్ పరికిపండ్లకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో టియుసిసి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కె. గణేష్ రావు, కార్మిక నాయకులు చాంద్ ఖాన్, లక్కాడి సాయి శంతన్ రెడ్డి, న్యాయవాది షేర్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- కీలక మ్యాచ్లో విండీస్పై భారత్ ఘన విజయం..
- ఖతార్ రక్షణ మంత్రి నుంచి షేక్ హమ్దాన్కు ఫోన్ కాల్
- కువైట్ రక్షణ మంత్రి నుంచి షేఖ్ హమ్దాన్కు ఫోన్ కాల్
- యూఏఈ ప్రైవేట్ రంగానికి అడ్వైజరీ
- అమరావతిలో 'న్యాయ' మణిహారం: రాజధాని ప్రస్థానంలో మరో మైలురాయి!
- ఇరాన్, గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగు వారు అప్రమత్తంగా ఉండాలి: సీఎం రేవంత్
- భారీ నిరసనలు..శ్రీనగర్లో ఇంటర్నెట్ సేవల నిలిపివేత
- ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్గా అలిరెజా అరాఫీ నియామకం
- ఇరాన్ నుంచి ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న ఖతార్ రక్షణ మంత్రిత్వ శాఖ
- ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..









