మానసిక అనారోగ్యంతో బాధపడే వలసదారులు దేశం విడిచి వెళ్ళాలని ఎంపీ సూచన
- September 14, 2021కువైట్: పార్లమెంటేరియన్ బదర్ అల్ హుమైది ఎంపీ, మానసిక సమస్యలతో బాధపడుతున్న వలసదారుల్ని దేశం నుంచి పంపించేయాలని సూచించారు. వీరి కారణంగా సమాజానికి హాని కలిగే అవకాశం వుందని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలోనూ హుమైది ఈ విషయాన్ని ప్రస్తావించారు. అథారిటీస్ వద్ద వున్న వివరాల ప్రకారం దేశంలో 37,000 మంది వరకు వలసదారులు మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. ఈ విషయమై ఇంటీరియర్ మినిస్టర్ని హుమైది ప్రశ్నించారు.
తాజా వార్తలు
- ఇక డ్రైవింగ్ టెస్ట్ కోసం RTO ఆఫీస్ వెళ్లాల్సిన అవసరం లేదు..
- హైదరాబాద్ పై కోల్కతా విజయం
- తెలంగాణలోని 10 వర్సిటీలకు ఇన్ఛార్జి వీసీల నియామకం
- సింగపూర్ విమానంలో భారీ కుదుపులు...ఒకరి మృతి
- అమెరికా కోర్టు న్యాయమూర్తిగా తెలుగు మహిళ జయ బాడిగ
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతి..భారత్ సంతాపం
- ఆ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు: బెంగళూరు పోలీస్ కమిషనర్
- జూన్ 1 నుండి సింగిల్ యూజ్ స్టైరోఫోమ్ ఉత్పత్తుల బ్యాన్
- ప్రస్తుత ట్రాఫిక్ రికార్డును బద్దలు కొట్టనున్న DXB..!
- నకిలీ వెబ్సైట్ల గురించి పోలీసుల హెచ్చరిక