ఒమన్: వ్యాక్సిన్ కోర్సులు వ్యవధి 4 వారాలకు కుదింపు
- September 14, 2021ఒమన్: కోవిడ్ వ్యాక్సిన్ 2 డోసుల మధ్య గడువును 4 వారాలకు తగ్గించింది ఒమన్ ప్రభుత్వం. ఈ మేరకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. వ్యాక్సిన్ కోర్సులు వ్యవధి ని ఆరు వారాల నుండి నాలుగు వారాలకు తగ్గించబడుతుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ (ఎంఓహెచ్) ప్రకటించింది. సెప్టెంబర్ 15 నుండి ఈ సవరణ నిబంధన అమలులోకి రానుంది. తొలి డోస్ అందుకున్న వారు, ఫస్ట్ డోసు తీసుకొని నాలుగు వారాలు పూర్తి చేసుకున్న వారు గవర్నరేట్లోని ఇమ్యునైజేషన్ సెంటర్లకు వెళ్లే ముందు తారాసుద్ ప్లస్ యాప్లో రెండవ డోస్ కోసం అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- IELTS కు బహ్రెయిన్ విద్యార్థులు ఆసక్తి..!
- రియాద్లో మొదటి ఈయూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రారంభం
- మోటార్సైకిల్కు నిప్పంటించిన ముగ్గురు అరెస్టు
- 2024 చివరి నాటికి యూనిఫైడ్ GCC టూరిస్ట్ వీసా
- యూఏఈలో ICSE, ISC ఫలితాలు విడుదల
- హట్టా పర్వతాల నుండి బ్రిటిష్ హైకర్ ఎయిర్ లిఫ్ట్
- అహ్మదీ గవర్నర్ను కలిసిన భారత రాయబారి
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…