ఒమన్: వ్యాక్సిన్ కోర్సులు వ్యవధి 4 వారాలకు కుదింపు
- September 14, 2021
ఒమన్: కోవిడ్ వ్యాక్సిన్ 2 డోసుల మధ్య గడువును 4 వారాలకు తగ్గించింది ఒమన్ ప్రభుత్వం. ఈ మేరకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. వ్యాక్సిన్ కోర్సులు వ్యవధి ని ఆరు వారాల నుండి నాలుగు వారాలకు తగ్గించబడుతుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ (ఎంఓహెచ్) ప్రకటించింది. సెప్టెంబర్ 15 నుండి ఈ సవరణ నిబంధన అమలులోకి రానుంది. తొలి డోస్ అందుకున్న వారు, ఫస్ట్ డోసు తీసుకొని నాలుగు వారాలు పూర్తి చేసుకున్న వారు గవర్నరేట్లోని ఇమ్యునైజేషన్ సెంటర్లకు వెళ్లే ముందు తారాసుద్ ప్లస్ యాప్లో రెండవ డోస్ కోసం అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- శోభాయాత్ర ప్రశాంతంగా సాగేలా ఏర్పాటు చేస్తున్నాం: సీపీ సజ్జనార్
- రోహిత్ రెడ్డికి 3 రోజుల పోలీస్ కస్టడీ..కోర్టు కీలక ఆదేశాలు!
- యుద్ధం పై ట్రంప్ కీలక ప్రకటన.. 5 రోజులు బ్రేక్
- ఏపీలో మెగా స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు
- దుబాయ్కు జజీరా ఎయిర్వేస్ విమాన సర్వీసులు పునఃప్రారంభం
- మూడు జోన్లుగా భాగ్యనగరం..సీఎం రేవంత్
- భూ మార్గాల ద్వారా కార్గో మళ్లింపు..కువైట్ కస్టమ్..!!
- ఖతార్ నేషనల్ లైబ్రరీ రీ ఓపెన్..టైమింగ్స్ ఇవే..!!
- రష్యన్ ఉప విదేశాంగ మంత్రితో బహ్రెయిన్ రాయబారి భేటీ..!!
- యూఏఈలో పెట్రోల్ ధరలు ఎంత మేర పెరగవచ్చు?









