సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నవీన్ పొలిశెట్టి కొత్త చిత్రం
- September 15, 2021యంగ్ హీరో నవీన్ పొలిశెట్టితో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ కొత్త చిత్రం నిర్మించబోతున్నట్టు అధికారకంగా ప్రకటించింది. 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ', 'జాతి రత్నాలు' వంటి సినిమాలతో వరుస హిట్స్ అందుకొని టాలీవుడ్లో క్రేజీ హీరోగా మారాడు నవీన్. 'జాతి రత్నాలు' తర్వాత వరుసగా సినిమాలను కమిటవుతున్నాడు. ఈ క్రమంలోనే సితార ఎంటర్టైన్మెంట్స్ వారితోనూ ఓ సినిమా చేయనున్నాడు. కళ్యాణ్ శంకర్ ఈ మూవీ ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సొంత బ్యానర్ ఫార్చ్యూన్ 4 సినిమాస్ కూడా చిత్ర నిర్మాణంలో భాగస్వామ్యం అవుతోంది.
Sithara Entertainments in association with @Fortune4Cinemas brings you the young sensation @NaveenPolishety in a brand new incarnation.
— Sithara Entertainments (@SitharaEnts) September 15, 2021
Directed by #KalyanShankar & Produced by @vamsi84 & #SaiSoujanya✨
Your best dose of Fun & Entertainment, Loading Soon! 🤩@SitharaEnts #NP4 pic.twitter.com/GDQIndDXNQ
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ