అంతర్జాతీయ ప్రయాణీకులకు ఎలక్ట్రానిక్ రిస్ట్ బ్యాండ్ అవసరం లేదు
- September 18, 2021
అబుధాబి: అంతర్జాతీయ ప్రయాణీకులకు ఎలక్ట్రానిక్ రిస్ట్ బ్యాండ్ అవసరం లేకుండానే హోం క్వారంటైన్కి అనుమతిస్తూ అథారిటీస్ నిర్ణయం తీసుకున్నాయి. పాజిటివ్ కేసులతో కాంటాక్ట్ అయినవారికీ ఈ వెసులుబాటు వర్తిస్తుంది. ఆదివారం, సెప్టెంబర్ 19 నుంచి ఈ వెసులుబాటు అమల్లో వుంటుంది. పాజిటివ్ వచ్చినవారు మాత్రం తప్పనిసరిగా ఎలక్ట్రానిక్ రిస్ట్ బ్యాండ్ ధరించాల్సిందే. హోం క్వారంటైన్, టెస్టింగ్ షెడ్యూల్స్ వంటివాటి విషయంలో ఇదివరకటి నిబంధనలు యధాతథంగా కొనసాగుతాయి.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







