ఎక్స్పో 2020కి కృత్రిమ మేథస్సు భద్రత
- September 19, 2021
దుబాయ్: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వరల్డ్ లార్జెస్ట్ ఎక్స్ పో 2020 ఈవెంట్ భద్రత చర్యలను అధికారులు సమీక్షించారు. భద్రత బలగాలతో పాటు...కృత్రిమ మేథస్సును సమర్ధవంతంగా వినియోగించుకొని ఎక్స్ పో 2020కి కట్టుదిట్టమైన భద్రత అందించనున్నట్లు దుబాయ్ పోలీసు కమాండర్-ఇన్-చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ అబ్దుల్లా ఖలీఫా అల్ మర్రి చెప్పారు. ఎక్స్ పో కోసం దేశానికి వచ్చే సందర్శకులు ఈవెంట్ ప్రాంగణానికి సురక్షితంగా చేరుకునే వరకు వారికి భద్రత కల్పించటం తమ ముందున్న ప్రధాన లక్ష్యమన్నారు. దుబాయ్ స్మార్ట్ సిస్టం పనితీరుకు ప్రతిబింబించేలా తమ భద్రత చర్యలు ఉంటాయన్నారు.
తాజా వార్తలు
- గుజరాత్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- ఖతార్ ఎమిర్కు యూఏఈ అధ్యక్షుడి స్వాగతం
- రియాద్లో ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో 5 రోజుల వర్షాలు..ఆరెంజ్ అలర్ట్
- ఏపీలో రేపటి నుండి ఎన్టీఆర్ వైద్యసేవలు బంద్!
- సైబర్ నేరాల నియంత్రణలో బ్యాంకర్లదే కీలక పాత్ర: సీపీ సజ్జనార్
- ఇండిగో కొత్త సీఈవోగా విలియం వాల్ష్
- పార్టనర్షిప్ బలోపేతానికి సౌదీ అరేబియా, కెనడా చర్చలు..!!
- జెరూసలేంలో ఇజ్రాయెల్ ఆంక్షలు..ఖండించిన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- దుబాయ్ లో కువైట్ ఆయిల్ ట్యాంకర్ పై ఇరాన్ దాడి..!!









