ఎక్స్పో 2020కి కృత్రిమ మేథస్సు భద్రత
- September 19, 2021
దుబాయ్: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వరల్డ్ లార్జెస్ట్ ఎక్స్ పో 2020 ఈవెంట్ భద్రత చర్యలను అధికారులు సమీక్షించారు. భద్రత బలగాలతో పాటు...కృత్రిమ మేథస్సును సమర్ధవంతంగా వినియోగించుకొని ఎక్స్ పో 2020కి కట్టుదిట్టమైన భద్రత అందించనున్నట్లు దుబాయ్ పోలీసు కమాండర్-ఇన్-చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ అబ్దుల్లా ఖలీఫా అల్ మర్రి చెప్పారు. ఎక్స్ పో కోసం దేశానికి వచ్చే సందర్శకులు ఈవెంట్ ప్రాంగణానికి సురక్షితంగా చేరుకునే వరకు వారికి భద్రత కల్పించటం తమ ముందున్న ప్రధాన లక్ష్యమన్నారు. దుబాయ్ స్మార్ట్ సిస్టం పనితీరుకు ప్రతిబింబించేలా తమ భద్రత చర్యలు ఉంటాయన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!







