ఎక్స్పో 2020కి కృత్రిమ మేథస్సు భద్రత
- September 19, 2021
దుబాయ్: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వరల్డ్ లార్జెస్ట్ ఎక్స్ పో 2020 ఈవెంట్ భద్రత చర్యలను అధికారులు సమీక్షించారు. భద్రత బలగాలతో పాటు...కృత్రిమ మేథస్సును సమర్ధవంతంగా వినియోగించుకొని ఎక్స్ పో 2020కి కట్టుదిట్టమైన భద్రత అందించనున్నట్లు దుబాయ్ పోలీసు కమాండర్-ఇన్-చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ అబ్దుల్లా ఖలీఫా అల్ మర్రి చెప్పారు. ఎక్స్ పో కోసం దేశానికి వచ్చే సందర్శకులు ఈవెంట్ ప్రాంగణానికి సురక్షితంగా చేరుకునే వరకు వారికి భద్రత కల్పించటం తమ ముందున్న ప్రధాన లక్ష్యమన్నారు. దుబాయ్ స్మార్ట్ సిస్టం పనితీరుకు ప్రతిబింబించేలా తమ భద్రత చర్యలు ఉంటాయన్నారు.
తాజా వార్తలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!
- ఏడాదిలో 25 మిలియన్ల పిల్స్, టన్నుకు పైగా డ్రగ్స్ సీజ్..!!
- బహ్రెయిన్ భూభాగంపై ఇరాన్ డ్రోన్ దాడులను ఖండించిన బహ్రెయిన్
- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన ఖరారు
- ప్రమోషన్లు, బదిలీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ కన్నుమూత







