వివాహాలు, సోషల్ గ్యాదరింగ్స్ పై కొత్త మార్గదర్శకాలు
- September 20, 2021యూఏఈ: వివాహాలు, సోషల్ గ్యాదరింగ్స్ పై యూఏఈ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రతి ఒక్కరు నాలుగు మీటర్ల ఎడం ఉండేలా సామాజిక దూరాన్ని పాటించాలని స్పష్టం చేసింది. ఇక వివాహాలకు సంబంధించి 200లకు మించి అతిథులకు అనుమతించొద్దని క్లారిటీ ఇచ్చింది. నిర్వాహకులు అన్ని కోవిడ్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి, సామాజిక దూరం పాటించాలని వెల్లడించింది. కోవిడ్ ప్రోటోకాల్ ను అప్ డేట్ చేసిన నేపథ్యంలో ఈ కొత్త మార్గదర్శకాలను విడుదల చేస్తున్నట్లు షార్జా అధికారులు వివరించారు. సవరించిన ప్రోటోకాల్ ప్రకారం, వ్యాక్సిన్ తీసుకున్న వారు లేదా అల్ హోస్న్ అప్లికేషన్లో గ్రీన్ స్టేటస్ ఉన్నవారినే వేడుకలకు అనుమతించాలని తెలిపారు.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..