దుక్మ్లో అక్రమంగా చేపలు పడుతున్న 12 మంది వలసదారుల అరెస్ట్
- September 20, 2021మస్కట్: ఫిషరీస్ కంట్రోల్ టీమ్, దుక్మ్ (అల్ వుస్తా గవర్నరేట్) ప్రాంతంలో అక్రమంగా చేపల వేట కొనసాగిస్తున్న 12 మంది వలసదారుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. లైసెన్సు లేని బోట్ల ద్వారా నిందితులు చేపల వేట కొనసాగిస్తున్నారని అధికారులు తెలిపారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?