దొంగలకు జైలు శిక్ష ఐదేళ్ళ నుంచి మూడేళ్ళకు తగ్గింపు
- September 21, 2021
మనామా: బహ్రెయిన్ హై క్రిమినల్ అప్పీల్స్ కోర్టు, ముగ్గురు వ్యక్తులకు దొంగతనం కేులో జైలు శిక్షను ఐదేళ్ళ నుంచి మూడేళ్ళకు తగ్గించింది. కార్లను, స్పేర్ పార్టుల్ని ఓ వర్క్ షాపు నుంచి దొంగిలించేందుకు యత్నించారు నిందితులు. ఫోన్ ద్వారా ఈ తతంగాన్ని ఓ డ్రైవర్ చిత్రీకరించాడు. కాగా, అక్కడి నుంచి పారిపోయిన దొంగలు, తిరిగి వచ్చి.. డ్రైవర్ మీద దాడి చేయాలనుకున్నారు.
తాజా వార్తలు
- తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా ఎం.సాయి కుమార్ బాధ్యతలు స్వీకారం
- టీవీ యూజర్లకు బిగ్ షాక్ ఇచ్చిన యూట్యూబ్
- కువైట్ లో విషాదం..రోడ్డు పై 5 మంది మృతి!!
- ప్రయాణికులకు ఊరట.. గల్ఫ్ ఎయిర్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- కువైట్ కాన్సులేట్ పై జరిగిన దాడిని ఖండించిన ఒమన్..!!
- పౌల్ట్రీ ఉత్పత్తుల ఆందోళనపై సౌదీ అరేబియా క్లారిటీ..!!
- ఖతార్ రియల్ దూకుడు.. సైలెంట్ మంత్ లోను వృద్ధి నమోదు..!!
- కాల్పుల విరమణ.. యూఏఈ ట్రావెల్ ఏజెన్సీలకు భారీగా పెరిగిన విచారణలు..!!
- లెబనాన్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం...
- ఇరాన్ సంచలన నిర్ణయం









