దొంగలకు జైలు శిక్ష ఐదేళ్ళ నుంచి మూడేళ్ళకు తగ్గింపు

- September 21, 2021 , by Maagulf
దొంగలకు జైలు శిక్ష ఐదేళ్ళ నుంచి మూడేళ్ళకు తగ్గింపు

మనామా: బహ్రెయిన్ హై క్రిమినల్ అప్పీల్స్ కోర్టు, ముగ్గురు వ్యక్తులకు దొంగతనం కేులో జైలు శిక్షను ఐదేళ్ళ నుంచి మూడేళ్ళకు తగ్గించింది. కార్లను, స్పేర్ పార్టుల్ని ఓ వర్క్ షాపు నుంచి దొంగిలించేందుకు యత్నించారు నిందితులు. ఫోన్ ద్వారా ఈ తతంగాన్ని ఓ డ్రైవర్ చిత్రీకరించాడు. కాగా, అక్కడి నుంచి పారిపోయిన దొంగలు, తిరిగి వచ్చి.. డ్రైవర్ మీద దాడి చేయాలనుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com