దొంగలకు జైలు శిక్ష ఐదేళ్ళ నుంచి మూడేళ్ళకు తగ్గింపు
- September 21, 2021
మనామా: బహ్రెయిన్ హై క్రిమినల్ అప్పీల్స్ కోర్టు, ముగ్గురు వ్యక్తులకు దొంగతనం కేులో జైలు శిక్షను ఐదేళ్ళ నుంచి మూడేళ్ళకు తగ్గించింది. కార్లను, స్పేర్ పార్టుల్ని ఓ వర్క్ షాపు నుంచి దొంగిలించేందుకు యత్నించారు నిందితులు. ఫోన్ ద్వారా ఈ తతంగాన్ని ఓ డ్రైవర్ చిత్రీకరించాడు. కాగా, అక్కడి నుంచి పారిపోయిన దొంగలు, తిరిగి వచ్చి.. డ్రైవర్ మీద దాడి చేయాలనుకున్నారు.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







