డాక్టరులా మారి 80,000 దిర్హాముల దొంగతనానికి యత్నించిన వ్యక్తి
- September 22, 2021
యుఏఈ: 42 ఏళ్ళ ఆసియా జాతీయుడు, క్రిమినల్ కోర్టులో విచారణ ఎదుర్కొంటున్నారు. ఓ అధికారిక డాక్యుమెంట్ ఫోర్జరీ చేసి, ప్రభుత్వాసుపత్రిలో డాక్టరుగా పనిచేస్తున్నట్లుగా మోసం చేస్తున్నాడు నిందితుడు. క్రెడిట్ కార్డు పొందేందుకు నిందితుడు యత్నించాడు. బ్యాంకు అకౌంట్ నుంచి 80,000 దిర్హాములు దొంగతనం చేసేందుకు కూడా నిందితుడు ప్రయత్నించడం జరిగింది. దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ నిందితుడ్ని క్రిమినల్ కోర్టుకి రిఫర్ చేసింది. బ్యాంకు ఉద్యోగి, ఐడెంటిటీ కార్డు ఫోర్జరీ జరిగినట్లు గుర్తించడంతో ఈ మొత్తం తతంగం వెలుగు చూసింది.
తాజా వార్తలు
- 10 వేలకు పైగా విమాన సర్వీసులు నిలిపివేత
- ఇరాన్లో భారతీయులకు కేంద్రం అత్యవసర అలర్ట్..
- చమురు నిల్వలకు నెలవైన ఖర్గ్ ద్వీపం పై అమెరికా దాడులు
- అస్సాం, కేరళం, పుదుచ్చేరిలో ముగిసిన ఎన్నికల ప్రచారం
- నకిలీ కరెన్సీ కలిగి ఉన్నందుకు 3 ఏళ్ల జైలు శిక్ష..!!
- పాస్పోర్ట్ సేవలు వేగవంతం..కాజ్వే వద్ద సిబ్బందికి ఎలక్ట్రిక్ స్కూటర్లు..!!
- యుద్ధ నివారణకు ప్రయత్నించినా..గల్ఫ్ దేశాల పై ఇరాన్ దాడి చేసింది..!!
- ఒమన్లో వైమానిక కార్యకలాపాలను నివేదించాలని ప్రజలకు విజ్ఞప్తి..!!
- హకీమ్ డిజిటల్ ప్లాట్ఫామ్..తగ్గిన వెయిటింగ్ టైమ్: QRCS
- సంతానశెల్వానికి ఏడాదిపాటు సాలరీ చెల్లించనున్న 'అల్ థికా గ్రూప్'..!!









