కొత్త వ్యవస్థతో బోర్డర్ సెక్యూరిటీ మరింత కట్టుదిట్టం
- September 23, 2021యూఏఈ: దుబాయ్ బోర్డర్ సెక్యూరిటీ సామర్థ్యాన్ని పెంచేందుకు కొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్నారు. దుబాయ్ కౌన్సిల్ ఫర్ బోర్డర్ క్రాసింగ్ పాయింట్ సెక్యూరిటీ కోసం ఏర్పాటయ్యే కొత్త వ్యవస్థ, వివిధ ప్రభుత్వ శాఖల మధ్య మరింత మెరుగైన సమన్వయాన్ని కలిగి వుండనుంది. ఎమిరేట్ జనరల్ అథారిటీ ఆఫ్ పోర్ట్స్, బోర్డర్స్ మరియు ఫ్రీ జోన్స్ సెక్యూరిటీ అలాగే సంబంధిత లోకల్, ఫెడరల్, రీజినల్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్తో సమన్వయం చేసేలా కొత్త వ్యవస్థను ఏర్పాటు చేస్తారు.
తాజా వార్తలు
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..