ఒమన్ మసీదుల్లో శుక్రవారం ప్రార్థనలకు అనుమతి
- September 24, 2021మస్కట్: ఒమన్ మసీదుల్లో శుక్రవారం ప్రార్థనలకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎండోమెంట్స్ మరియు రెలిజియస్ ఎఫైర్స్ వెల్లడించింది. కోవిడ్ నేపథ్యంలో శుక్రవారం ప్రార్థనల్ని మసీదుల్లో నిలిపివేయడం జరిగింది. కాగా, సుప్రీం కమిటీ ఇటీవల తీసుకున్న నిర్ణయం మేరకు, శుక్రవారం ప్రార్థనల్ని సెప్టెంబర్ 24 నుంచి అనుమతిస్తున్నారు. అయితే, కొన్ని నిబంధనల్ని విధించారు ఈ ప్రార్థనలకు హాజరయ్యేవారికి సంబంధించి. పూర్తి వ్యాక్సినేషన్ పొందినవారికి మాత్రమే అనుమతిస్తారు. ప్రత్యేకంగా కార్పెట్లను తెచ్చుకోవాల్సి వుంటుంది. ఫేస్ మాస్క్ తప్పనిసరి. మసీదుల్లో 50 శాతం సామర్థ్యం వరకే అనుమతిస్తారు.
తాజా వార్తలు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల