ఒమన్ మసీదుల్లో శుక్రవారం ప్రార్థనలకు అనుమతి
- September 24, 2021మస్కట్: ఒమన్ మసీదుల్లో శుక్రవారం ప్రార్థనలకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎండోమెంట్స్ మరియు రెలిజియస్ ఎఫైర్స్ వెల్లడించింది. కోవిడ్ నేపథ్యంలో శుక్రవారం ప్రార్థనల్ని మసీదుల్లో నిలిపివేయడం జరిగింది. కాగా, సుప్రీం కమిటీ ఇటీవల తీసుకున్న నిర్ణయం మేరకు, శుక్రవారం ప్రార్థనల్ని సెప్టెంబర్ 24 నుంచి అనుమతిస్తున్నారు. అయితే, కొన్ని నిబంధనల్ని విధించారు ఈ ప్రార్థనలకు హాజరయ్యేవారికి సంబంధించి. పూర్తి వ్యాక్సినేషన్ పొందినవారికి మాత్రమే అనుమతిస్తారు. ప్రత్యేకంగా కార్పెట్లను తెచ్చుకోవాల్సి వుంటుంది. ఫేస్ మాస్క్ తప్పనిసరి. మసీదుల్లో 50 శాతం సామర్థ్యం వరకే అనుమతిస్తారు.
తాజా వార్తలు
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం
- ‘ఆటోమెకానికా రియాద్’ ఎడిషన్ ప్రారంభం
- షార్జాలో స్కూళ్లలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ అమలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు