ఒమన్ మసీదుల్లో శుక్రవారం ప్రార్థనలకు అనుమతి
- September 24, 2021
మస్కట్: ఒమన్ మసీదుల్లో శుక్రవారం ప్రార్థనలకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎండోమెంట్స్ మరియు రెలిజియస్ ఎఫైర్స్ వెల్లడించింది. కోవిడ్ నేపథ్యంలో శుక్రవారం ప్రార్థనల్ని మసీదుల్లో నిలిపివేయడం జరిగింది. కాగా, సుప్రీం కమిటీ ఇటీవల తీసుకున్న నిర్ణయం మేరకు, శుక్రవారం ప్రార్థనల్ని సెప్టెంబర్ 24 నుంచి అనుమతిస్తున్నారు. అయితే, కొన్ని నిబంధనల్ని విధించారు ఈ ప్రార్థనలకు హాజరయ్యేవారికి సంబంధించి. పూర్తి వ్యాక్సినేషన్ పొందినవారికి మాత్రమే అనుమతిస్తారు. ప్రత్యేకంగా కార్పెట్లను తెచ్చుకోవాల్సి వుంటుంది. ఫేస్ మాస్క్ తప్పనిసరి. మసీదుల్లో 50 శాతం సామర్థ్యం వరకే అనుమతిస్తారు.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







