ఎలక్ట్రానిక్ బ్లాక్మెయిలింగ్కి పాల్పడితే భారీ జరీమానా
- September 26, 2021
యూఏఈ: ఎలక్ట్రానిక్ బ్లాక్మెయిల్ అలాగే ఎక్స్టార్షన్ కేసుల్లో 10 ఏళ్ళ జైలు శిక్ష అలాగే 500,000 దిర్హాముల వరకు జైలు శిక్ష విధించే అవకాశాలున్నాయి. యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఈ విషయాన్ని తాజాగా మరోమారు పునరుద్ఘాటించింది. కంప్యూటర్ నెట్వర్క్ లేద ఇంతర ఎలక్ట్రానిక్ విధానంలో జరిగే మోసాలకు ఈ శిక్షలు వర్తిస్తాయి. గౌరవానికి భంగం కలిగేలా నేరాలకు పాల్పడితే 10 ఏళ్ళ వరకు జైలు శిక్ష వుంటుంది.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,యూఏఈ)
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







