ఎలక్ట్రానిక్ బ్లాక్మెయిలింగ్కి పాల్పడితే భారీ జరీమానా
- September 26, 2021
యూఏఈ: ఎలక్ట్రానిక్ బ్లాక్మెయిల్ అలాగే ఎక్స్టార్షన్ కేసుల్లో 10 ఏళ్ళ జైలు శిక్ష అలాగే 500,000 దిర్హాముల వరకు జైలు శిక్ష విధించే అవకాశాలున్నాయి. యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఈ విషయాన్ని తాజాగా మరోమారు పునరుద్ఘాటించింది. కంప్యూటర్ నెట్వర్క్ లేద ఇంతర ఎలక్ట్రానిక్ విధానంలో జరిగే మోసాలకు ఈ శిక్షలు వర్తిస్తాయి. గౌరవానికి భంగం కలిగేలా నేరాలకు పాల్పడితే 10 ఏళ్ళ వరకు జైలు శిక్ష వుంటుంది.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,యూఏఈ)
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







