దుబాయ్ ఎక్స్పో 2020లో పాల్గొంటున్న 15 భారత రాష్ట్రాలు, 9 ఫెడరల్ మినిస్ట్రీలు..
- September 27, 2021
న్యూ ఢిల్లీ: భారతదేశానికి చెందిన 15 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు దుబాయ్ ఎక్స్పో 2020లో ఇండియన్ పెవిలియన్లో పాల్గొంటున్నట్లు ప్రకటించాయి. తమ తమ బృందాలతో ఆయా రాష్ట్రాలు, మినిస్ట్రీలు పలు కార్యక్రమాల్ని నిర్వహించనున్నాయి. తమ సాంస్కృతిక అంశాలు, ఫుడ్ మరియు వ్యాపార అవకాశాలను ఇండియన్ పెవిలియన్ వద్ద ప్రదర్శనకు వుంచుతారు. తొమ్మిది మినిస్ట్రీలు, డిపార్టుమెంట్లు కూడా ఎక్స్పోలో పాల్గొంటున్నాయి. భారతదేశ సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపించేందుకు ఇదో అద్భుతమైన వేదిక అని భారత ప్రతినిథులు పేర్కొన్నారు. ఈ ఎక్స్పోలో తాము కూడా అతి పెద్ద భాగస్వాముల్లో ఒకరమని వివరించారు. దుబాయ్లో భారత కాన్సుల్ జనరల్, డిప్యూటీ కమీషనర్ జనరల్ ఇండియా డాక్టర్ అమన్ పురి మాట్లాడుతూ, ఆ అవకాశాన్ని తాము సద్వినియోగం చేసుకుంటామని అన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









