కోవిడ్ 19 ఉల్లంఘనలకు పాల్పడ్డ 451 మందిపై కేసులు
- September 27, 2021
ఖతార్: కోవిడ్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినట్లు 451 మందిపై ప్రాసిక్యూషన్ విచారణ చేపట్టనుంది. ఫేస్ మాస్క్ ధరించని కారణంగా 360 మందిపై కేసులు నమోదయ్యాయి. ఏడుగురు వ్యక్తులపై ఎహ్తెరాజ్ యాప్ ఇన్స్టాల్ చేసుకోలేదని అభియోగాలు మోపారు. సేఫ్ డిస్టెన్సింగ్ పాఠించలేదని 84 మందిపై కేసులు పెట్టారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాఠించాలని అథారిటీస్ సూచించాయి.
తాజా వార్తలు
- నెట్ జీరో లక్ష్యంతో RGIA ముందడుగు
- ఇటువంటి వ్యవస్థలు భారత్ లో రావాల్సి ఉందన్న మంత్రి నారా లోకేష్
- చల్లని కబురు వచ్చేసింది...కేరళలోకి నైరుతి రుతుపవనాలు
- శంషాబాద్ విమానాశ్రయంలో ఎబోలా కలకలం.. సుడాన్ ప్రయాణికుడిని గాంధీ ఆస్పత్రికి తరలింపు
- పారా అథ్లెట్లను సన్మానించిన గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా
- అల్ జజర్లోని దుకాణాలను తనిఖీ చేసిన సీపీఏ అధికారులు..!!
- సహాయం కోరిన 15 నిమిషాలకే..తలుపుతట్టిన అధృష్టం..!!
- భారతీయులను పరామర్శించిన భారత రాయబారి..!!
- 40 ఏళ్ల గణంకాలు.. సౌదీ వ్యాప్తంగా జూన్ లో హీట్ వేవ్స్ తప్పవా?
- ఖతార్ HIMYAN కార్డుతో.. ఇకపై బహ్రెయిన్లో పేమెంట్స్..!!









