కోవిడ్ 19 ఉల్లంఘనలకు పాల్పడ్డ 451 మందిపై కేసులు
- September 27, 2021
ఖతార్: కోవిడ్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినట్లు 451 మందిపై ప్రాసిక్యూషన్ విచారణ చేపట్టనుంది. ఫేస్ మాస్క్ ధరించని కారణంగా 360 మందిపై కేసులు నమోదయ్యాయి. ఏడుగురు వ్యక్తులపై ఎహ్తెరాజ్ యాప్ ఇన్స్టాల్ చేసుకోలేదని అభియోగాలు మోపారు. సేఫ్ డిస్టెన్సింగ్ పాఠించలేదని 84 మందిపై కేసులు పెట్టారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాఠించాలని అథారిటీస్ సూచించాయి.
తాజా వార్తలు
- ఎన్ఆర్ఐ సర్టిఫికెట్ల కోసం అత్యవసర సేవలు.. దుబాయ్లోని భారత కాన్సులేట్ కీలక ప్రకటన..!!
- ఖతార్లో మరో మూడు సంవత్సరాల పాటు ONE ఛాంపియన్షిప్ పోటీలు..!!
- షైఖ్ ఇసా బిన్ సల్మాన్ బ్రిడ్జిపై రాకపోకలపై ఆంక్షలు..!!
- సముద్ర భద్రత, నౌకాయాన స్వేచ్ఛకు ఒమాన్ మద్దతు..!!
- సౌదీలో కొత్త జనరల్ ఎడ్యుకేషన్ చట్టానికి ఆమోదం..!!
- సౌదీలో సాటా నైట్ క్రికెట్ టోర్నమెంట్ ఘన విజయం..
- 45 రోజుల పాటు దుబాయ్ ఎయిర్పోర్ట్ ట్రాన్సిట్లో దాక్కున్న డ్రగ్స్ స్మగ్లర్ అరెస్ట్..!!
- దుబాయ్ 'ఇన్వైట్' పథకానికి భారీ స్పందన..48 గంటల్లో 10 వేలకుపైగా దరఖాస్తులు
- బార్డర్ ఎగ్జిట్ రూల్స్, ట్రాఫిక్ ఫైన్స్ పై కువైట్ క్లారిటీ..!!
- హర్మూజ్లో ఉద్రిక్తత..భారతీయ సిబ్బంది ఉన్న గ్యాస్ ట్యాంకర్ లక్ష్యంగా దాడి







