రియాద్ వేదికగా జిసిసి తొలి మ్యూజిక్ కాన్ఫరెన్స్
- September 29, 2021
రియాద్: జిసిసి తొలి మ్యూజిక్ కాన్ఫరెన్స్కి రియాద్ వేదిక కానుంది. డిసెంబర్ 13 నుంచి 15 వరకు ఈ కాన్ఫరెన్స్ జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. మూడు రోజులపాటు జరిగే ఈ ఈవెంట్కి ‘ఎక్స్పి’ అనే పేరు పెట్టారు. ఎండిఎల్ బీస్ట్ అనే కొత్త మీడియా మరియు మ్యూజిక్ కంపెనీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. వర్క్ షాప్స్, ప్యానల్ డిస్కషన్స్, రౌండ్ టేబుల్స్, నెట్వర్కింగ్ ఆపర్చ్యూనిటీస్ మరియు మ్యూజిక్ యాక్టివేషన్స్ వంటి అంశాలు ఈ కార్యక్రమంలో ప్రధాన అంశాలు. అంతర్జాతీయ మరియు, స్థానిక మ్యూజిక్ ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్స్ మరియు కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
తాజా వార్తలు
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- డాలస్లోని మహాత్మా గాంధీ స్మారక స్థలిని సందర్శించిన జయరాం కోమటి
- ఖతార్ లో ఔట్ సైడ్ వర్క్ పై బ్యాన్..కీలక సూచనలు..!!
- గ్లోబల్ ఎక్స్ పోర్టు సఫ్లై చైన్ స్టార్టప్ ఇండెక్స్..ఒమన్ కు ఫస్ట్ ర్యాంక్..!!
- గాయని లక్ష్యంగా..అభ్యంతరకరమైన స్నాప్చాట్ పోస్టులు..కవికి జైలుశిక్ష..!!
- కువైట్ జలాల్లో షార్క్.. ఈపీఏ క్లారిటీ..!!
- షార్జాలో బాలుడు మృతి..సీసీటీవీ ఫుటేజీతో విచారణ వేగవంతం..!!
- ఇన్వెస్ట్ మెంట్ రౌండ్స్.. ముందస్తు నోటిఫికేషన్ తప్పనిసరి: SAMA
- తెలంగాణను దేశానికే ఆదర్శంగా మార్చినం: కేసీఆర్









