రియాద్ వేదికగా జిసిసి తొలి మ్యూజిక్ కాన్ఫరెన్స్
- September 29, 2021
రియాద్: జిసిసి తొలి మ్యూజిక్ కాన్ఫరెన్స్కి రియాద్ వేదిక కానుంది. డిసెంబర్ 13 నుంచి 15 వరకు ఈ కాన్ఫరెన్స్ జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. మూడు రోజులపాటు జరిగే ఈ ఈవెంట్కి ‘ఎక్స్పి’ అనే పేరు పెట్టారు. ఎండిఎల్ బీస్ట్ అనే కొత్త మీడియా మరియు మ్యూజిక్ కంపెనీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. వర్క్ షాప్స్, ప్యానల్ డిస్కషన్స్, రౌండ్ టేబుల్స్, నెట్వర్కింగ్ ఆపర్చ్యూనిటీస్ మరియు మ్యూజిక్ యాక్టివేషన్స్ వంటి అంశాలు ఈ కార్యక్రమంలో ప్రధాన అంశాలు. అంతర్జాతీయ మరియు, స్థానిక మ్యూజిక్ ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్స్ మరియు కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
తాజా వార్తలు
- CBSE అలర్ట్: గల్ఫ్ దేశాల్లో మార్చి 5, 6 తేదీల్లో జరగాల్సిన బోర్డు పరీక్షలు కూడా వాయిదా!
- అన్ని శాఖల్లో ఎఐ వినియోగం పై సీఎం చంద్రబాబు సమీక్ష
- దుబాయ్ నుంచి భారత్కు సురక్షితంగా చేరుకున్న పీవీ సింధు!
- 15 మిడిలీస్టు దేశాలను వీడండి..అమెరికన్లకు ఎమర్జెన్సీ అలెర్ట్ జారీ..!!
- గంటన్నరలో హైదరాబాద్ నుండి అమరావతికి !!
- అన్ని ఎంట్రీ వీసాలను ఒక నెల పాటు పొడిగించిన ఖతార్..!!
- ఫాల్స్ కంటెంట్ వ్యాప్తి..బహ్రెయిన్ లో పలువురు అరెస్టు..!!
- అన్ని ఎయిర్ యాక్టివిటీస్ ను నిలిపివేసిన ఒమన్..!!
- రియాద్ లో యూఎస్ ఎంబసీపై డ్రోన్ దాడిపై సౌదీ క్లారిటీ..!!
- విదేశాలలో చిక్కుకున్న నివాసితులు..ఖర్చులపై ఆందోళన..!!









