రియాద్ వేదికగా జిసిసి తొలి మ్యూజిక్ కాన్ఫరెన్స్
- September 29, 2021
రియాద్: జిసిసి తొలి మ్యూజిక్ కాన్ఫరెన్స్కి రియాద్ వేదిక కానుంది. డిసెంబర్ 13 నుంచి 15 వరకు ఈ కాన్ఫరెన్స్ జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. మూడు రోజులపాటు జరిగే ఈ ఈవెంట్కి ‘ఎక్స్పి’ అనే పేరు పెట్టారు. ఎండిఎల్ బీస్ట్ అనే కొత్త మీడియా మరియు మ్యూజిక్ కంపెనీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. వర్క్ షాప్స్, ప్యానల్ డిస్కషన్స్, రౌండ్ టేబుల్స్, నెట్వర్కింగ్ ఆపర్చ్యూనిటీస్ మరియు మ్యూజిక్ యాక్టివేషన్స్ వంటి అంశాలు ఈ కార్యక్రమంలో ప్రధాన అంశాలు. అంతర్జాతీయ మరియు, స్థానిక మ్యూజిక్ ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్స్ మరియు కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
తాజా వార్తలు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు
- ఆర్థిక స్వేచ్ఛ..గల్ఫ్ లో అగ్రస్థానంలో బహ్రెయిన్..!!
- సామాజిక, ఆర్థిక సంస్కరణలు ప్రకటించిన ఒమన్..!!
- కనకదుర్గమ్మ ఆలయంలో కలకలం..పూజ పాలలో పురుగులు







