డ్రగ్స్ కేసులో వలసదారుల అరెస్ట్
- October 01, 2021
మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్ ఇద్దరు వలసదారుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. 75 కిలోగ్రాముల క్రిస్టల్ డ్రగ్ నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ నార్కోటిక్స్ మరియు సైకోట్రోఫిక్ సబ్స్టాన్సెస్ కంట్రోల్, నిందితుల్ని డ్రగ్స్ కలిగి వున్నందుకుగాను అరెస్ట్ చేసినట్లు పేర్కొంది. వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







