డ్రగ్స్ కేసులో వలసదారుల అరెస్ట్
- October 01, 2021
మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్ ఇద్దరు వలసదారుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. 75 కిలోగ్రాముల క్రిస్టల్ డ్రగ్ నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ నార్కోటిక్స్ మరియు సైకోట్రోఫిక్ సబ్స్టాన్సెస్ కంట్రోల్, నిందితుల్ని డ్రగ్స్ కలిగి వున్నందుకుగాను అరెస్ట్ చేసినట్లు పేర్కొంది. వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు







