‘దుబాయ్ ఎక్స్ పో 2020 ‘ లో బహ్రెయిన్ పెవిలియన్ ప్రారంభం
- October 02, 2021బహ్రెయిన్: దుబాయ్ ఎక్స్ పో 2020 ఘనంగా ప్రారంభమైంది. ఇందులో బహ్రయిన్ తమ దేశ సంస్కృతి, సంప్రదాయాలతో పాటు అక్కడున్న బిజినెస్ అవకాశాలను వివరించే విధంగా బహ్రెయిన్ పెవిలియన్ ను ప్రారంభించింది. " సానుకూల థృక్పథం తో అవకాశాలు" అనే థీమ్తో ఈ పెవిలియన్ ను స్టార్ట్ చేసింది. బహ్రయిన్ చరిత్ర, ఆర్థిక వ్యవస్థ, అక్కడున్న అవకాశాలను విదేశీయులకు పెవిలియన్ లో వివరించనుంది. దీనితో పాటు మొబిలిటీ, సస్టెనబులిటీ అనే రెండు థీమ్ లను కూడా బ్రహెయిన్ ప్రారంభించింది. వాండర్స్ వెర్నర్ ఫలాసి కన్సల్టింగ్ ఆర్కిటెక్ట్స్ సహకారంతో స్విస్ ఇంజనీర్ క్రిస్టియన్ కెరెస్ పెవిలియన్ దీన్ని రూపొందించారు.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు