న్యూ ట్రావెలింగ్ అడ్వయిజరీ. వ్యాక్సినేషన్ అవ్వని పిల్లలకు అనుమతి
- October 04, 2021
ఖతార్: తమ దేశంలోకి విదేశాల నుంచి ట్రావెలర్స్ కోసం ఖతార్ కొత్త ట్రావెల్ అడ్వయిజరీని ప్రకటించింది. 11 ఏళ్లలోపు పిల్లలు వ్యాక్సిన్ లేకపోయిన సరే ఖతార్ ను సందర్శించవచ్చని తెలిపింది. ఐతే ఖతార్ కు వచ్చే మూడు రోజుల ముందు వారికి యాంటీ పీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ ఉండాలంది. ఆ తర్వాత రెండు రోజుల పాటు హోటల్ లో క్వారంటైన్ లో ఉంటే సరిపోతుందని తెలిపింది. కానీ పిల్లల కుటుంబ సభ్యులంతా కచ్చితంగా వ్యాక్సిన్ వేసుకోవాల్సిందేనని న్యూ ట్రావెల్ అడ్వయిజరీలో పేర్కొంది. ముఖ్యంగా రెడ్ లిస్ట్ లో ఉన్న ఇండియా, ఫిలిప్పీన్స్, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్, ఇండోనేషియా, కెన్యా, సూడాన్ ల నుంచి వచ్చే ప్రయాణికులకు ఈ ట్రావెల్ అడ్వయిజరీని కచ్చితంగా అమలు చేస్తామని ప్రకటించింది. బుధవారం మధ్యాహ్నం నుంచి కొత్త ట్రావెల్ అడ్వయిజరీ అమల్లోకి రానుంది.
తాజా వార్తలు
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?
- మహమ్మారి సమయంలో జన్మించిన పిల్లలకు అడ్మిషన్లు..!!
- గల్ఫ్ పెట్రో కెమికల్ ఇండస్ట్రీస్ కంపెనీ యూనిట్ల పై దాడులు..!!









