న్యూ ట్రావెలింగ్ అడ్వయిజరీ. వ్యాక్సినేషన్ అవ్వని పిల్లలకు అనుమతి
- October 04, 2021
ఖతార్: తమ దేశంలోకి విదేశాల నుంచి ట్రావెలర్స్ కోసం ఖతార్ కొత్త ట్రావెల్ అడ్వయిజరీని ప్రకటించింది. 11 ఏళ్లలోపు పిల్లలు వ్యాక్సిన్ లేకపోయిన సరే ఖతార్ ను సందర్శించవచ్చని తెలిపింది. ఐతే ఖతార్ కు వచ్చే మూడు రోజుల ముందు వారికి యాంటీ పీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ ఉండాలంది. ఆ తర్వాత రెండు రోజుల పాటు హోటల్ లో క్వారంటైన్ లో ఉంటే సరిపోతుందని తెలిపింది. కానీ పిల్లల కుటుంబ సభ్యులంతా కచ్చితంగా వ్యాక్సిన్ వేసుకోవాల్సిందేనని న్యూ ట్రావెల్ అడ్వయిజరీలో పేర్కొంది. ముఖ్యంగా రెడ్ లిస్ట్ లో ఉన్న ఇండియా, ఫిలిప్పీన్స్, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్, ఇండోనేషియా, కెన్యా, సూడాన్ ల నుంచి వచ్చే ప్రయాణికులకు ఈ ట్రావెల్ అడ్వయిజరీని కచ్చితంగా అమలు చేస్తామని ప్రకటించింది. బుధవారం మధ్యాహ్నం నుంచి కొత్త ట్రావెల్ అడ్వయిజరీ అమల్లోకి రానుంది.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







