అరుణాచల్ ప్రదేశ్లో భూకంపం.!
- October 05, 2021
అరుణాచల్ ప్రదేశ్: అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సియాంగ్ జిల్లాలోని పాంగిన్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 4.5 తీవ్రతతో భూకంపం సంభవించినట్లుగా అధికారులు ప్రకటించారు. అయితే, భూకంపం సమయంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని ప్రకటించారు అధికారులు. గడిచిన నాలుగు రోజుల్లో ఈ రోజు ఉదయం 8.8 గంటలకు వచ్చిన భూకంపం మూడవదిగా అధికారులు చెబుతున్నారు. భూకంపం సమయంలో ప్రజలు తమ ఇళ్ల నుంచి బయటకు వచ్చారని, అక్టోబర్ 2 నుండి ఇప్పటివరకు అరుణాచల్ ప్రదేశ్లో మూడుసార్లు భూకంపం సంభవించడంతో ప్రజలు భయపడుతున్నట్లుగా చెబుతున్నారు.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









