అమర్నాథ్ యాత్ర జూలై రెండో తేదీ నుంచి మొదలు...
- March 17, 2016
ప్రఖ్యాత అమర్నాథ్ యాత్రకు వివరాల నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ఏడాది జూలై రెండో తేదీ నుంచి మొదలు కాబోతున్న ఈ యాత్రకు వెళ్లాలనుకునేవారు.. ప్రత్యేకంగా ఎంపికచేసిన పంజాబ్ నేషనల్ బ్యాంక్, జేఅండ్కే బ్యాంక్, యస్ బ్యాంక్ శాఖల్లో వివరాలు నమోదుచేసుకునే వీలుంది. మొదట దరఖాస్తుచేస్తున్న వారికి మొదట అనుమతించే విధానంలో అనుమతులు జారీ చేయనున్నారు. ఒక అనుమతి ఒక వ్యక్తికి మాత్రమే వర్తిస్తుంది. ఈ బ్యాంకు శాఖల్లో నిర్దేశించిన రోజుల్లో మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తారు. 13ఏళ్ల కంటే తక్కువ వయసున్నవారు, 75 ఏళ్లు పైబడినవారు, ఆరు కంటే ఎక్కువ వారాలు పూర్తైన గర్భిణులను యాత్రకు అనుమతించరు.ప్రతి యాత్రికుడూ దరఖాస్తుతోపాటు ఆరోగ్య ధ్రువపత్రం(సీహెచ్సీ)ను సమర్పించాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు చూడాలని కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







