పైజర్, స్పుత్నిక్ బూస్టర్ డోస్ లకు యూఏఈ గ్రీన్ సిగ్నల్

- October 06, 2021 , by Maagulf
పైజర్, స్పుత్నిక్ బూస్టర్ డోస్ లకు యూఏఈ గ్రీన్ సిగ్నల్

యూఏఈ: యూఏఈ బూస్టర్ డోస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పైజర్, స్పుత్నిక్ ల బూస్టర్ డోస్ అమోదం తెలిపింది. దీర్ఘకాలిక వ్యాధులున్న వారు, 60 ఏళ్లకు పైబడిన వారిలో వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా కరోనా వచ్చే ప్రమాదం ఉన్నట్లు చాలా స్టడీస్ లలో తేలింది. దీంతో బూస్టర్ అవసరమని అధికారులు ప్రభుత్వానికి సూచించారు. దీంతో పైజర్, స్పుత్నిక్ వ్యాక్సిన్ల బూస్టర్ డోస్ ఇవ్వాలని నిర్ణయించింది. 60 ఏళ్ల పైబడిన వారు, 50 నుంచి 59 ఏళ్ల లోపు ఉండి ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్న వారితో పాటు దీర్ఘకాలిక డిసీస్ ఉన్న వారికి బూస్టర్ డోస్ ఇవ్వనున్నారు. బూస్టర్ డోస్ తో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని అధికారులు చెప్పారు. అర్హులంతా బూస్టర్ డోస్ కోసం అప్లయ్ చేసుకోవాలన్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com