పైజర్, స్పుత్నిక్ బూస్టర్ డోస్ లకు యూఏఈ గ్రీన్ సిగ్నల్
- October 06, 2021
యూఏఈ: యూఏఈ బూస్టర్ డోస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పైజర్, స్పుత్నిక్ ల బూస్టర్ డోస్ అమోదం తెలిపింది. దీర్ఘకాలిక వ్యాధులున్న వారు, 60 ఏళ్లకు పైబడిన వారిలో వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా కరోనా వచ్చే ప్రమాదం ఉన్నట్లు చాలా స్టడీస్ లలో తేలింది. దీంతో బూస్టర్ అవసరమని అధికారులు ప్రభుత్వానికి సూచించారు. దీంతో పైజర్, స్పుత్నిక్ వ్యాక్సిన్ల బూస్టర్ డోస్ ఇవ్వాలని నిర్ణయించింది. 60 ఏళ్ల పైబడిన వారు, 50 నుంచి 59 ఏళ్ల లోపు ఉండి ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్న వారితో పాటు దీర్ఘకాలిక డిసీస్ ఉన్న వారికి బూస్టర్ డోస్ ఇవ్వనున్నారు. బూస్టర్ డోస్ తో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని అధికారులు చెప్పారు. అర్హులంతా బూస్టర్ డోస్ కోసం అప్లయ్ చేసుకోవాలన్నారు.
తాజా వార్తలు
- విజయవంతంగా ముగిసిన ఆల్కిఫా టోర్నమెంట్ నం.2026-123 గ్రాండ్ ఫైనల్
- అఫ్గానిస్థాన్లో భారీ భూకంపం..8 మంది మృతి
- సౌదీ అరేబియాలో అమరావతి విజయోత్సవ సభ
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇరాన్ డ్రోన్ దాడిలో దెబ్బతిన్న కువైట్ విద్యుత్ కేంద్రం..!!
- అల్ ఖబౌరాలో నీటమునిగి బాలుడు మృతి..!!
- 20 మిలియన్ దిర్హమ్ల గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయుడు..!!
- ఖతార్ లో పిల్లల భద్రతాకు మార్గదర్శకాలు జారీ..!!
- ఐఎమ్డి స్మార్ట్ సిటీ ఇండెక్స్లో 8 సౌదీ నగరాలు..!!
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!









