పైజర్, స్పుత్నిక్ బూస్టర్ డోస్ లకు యూఏఈ గ్రీన్ సిగ్నల్
- October 06, 2021
యూఏఈ: యూఏఈ బూస్టర్ డోస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పైజర్, స్పుత్నిక్ ల బూస్టర్ డోస్ అమోదం తెలిపింది. దీర్ఘకాలిక వ్యాధులున్న వారు, 60 ఏళ్లకు పైబడిన వారిలో వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా కరోనా వచ్చే ప్రమాదం ఉన్నట్లు చాలా స్టడీస్ లలో తేలింది. దీంతో బూస్టర్ అవసరమని అధికారులు ప్రభుత్వానికి సూచించారు. దీంతో పైజర్, స్పుత్నిక్ వ్యాక్సిన్ల బూస్టర్ డోస్ ఇవ్వాలని నిర్ణయించింది. 60 ఏళ్ల పైబడిన వారు, 50 నుంచి 59 ఏళ్ల లోపు ఉండి ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్న వారితో పాటు దీర్ఘకాలిక డిసీస్ ఉన్న వారికి బూస్టర్ డోస్ ఇవ్వనున్నారు. బూస్టర్ డోస్ తో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని అధికారులు చెప్పారు. అర్హులంతా బూస్టర్ డోస్ కోసం అప్లయ్ చేసుకోవాలన్నారు.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







