పైజర్, స్పుత్నిక్ బూస్టర్ డోస్ లకు యూఏఈ గ్రీన్ సిగ్నల్
- October 06, 2021
యూఏఈ: యూఏఈ బూస్టర్ డోస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పైజర్, స్పుత్నిక్ ల బూస్టర్ డోస్ అమోదం తెలిపింది. దీర్ఘకాలిక వ్యాధులున్న వారు, 60 ఏళ్లకు పైబడిన వారిలో వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా కరోనా వచ్చే ప్రమాదం ఉన్నట్లు చాలా స్టడీస్ లలో తేలింది. దీంతో బూస్టర్ అవసరమని అధికారులు ప్రభుత్వానికి సూచించారు. దీంతో పైజర్, స్పుత్నిక్ వ్యాక్సిన్ల బూస్టర్ డోస్ ఇవ్వాలని నిర్ణయించింది. 60 ఏళ్ల పైబడిన వారు, 50 నుంచి 59 ఏళ్ల లోపు ఉండి ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్న వారితో పాటు దీర్ఘకాలిక డిసీస్ ఉన్న వారికి బూస్టర్ డోస్ ఇవ్వనున్నారు. బూస్టర్ డోస్ తో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని అధికారులు చెప్పారు. అర్హులంతా బూస్టర్ డోస్ కోసం అప్లయ్ చేసుకోవాలన్నారు.
తాజా వార్తలు
- ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ షేక్ అల్-ఇస్సాతో భారత రాయబారి విపుల్ భేటీ
- దృష్టి కోసం ఐక్యంగా.. డెట్రాయిట్లో శంకర నేత్రాలయ 5K వాక్ విజయవంతం
- దుబాయ్లో 35 పాఠశాలల సెక్యూరిటీ గార్డులకు ట్రాఫిక్ భద్రతపై శిక్షణ
- అర్జెంటీనాకు ఆరోగ్య సేవలను అందించనున్న భారత్
- హోర్ముజ్ జలసంధిలో నౌకాయాన భద్రతపై ఒమన్, ఖతార్తో కువైట్ విదేశాంగ మంత్రి చర్చలు
- ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్స్తాన్ దేశాల్లో 4 రోజుల పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ
- సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక నిబంధనలు
- భారత్–యూఏఈ విమాన చార్జీల్లో భారీ తగ్గింపు..!!
- భారత్–కువైట్ రక్షణ బంధం మరింత బలోపేతం..!!
- సౌదీ కస్టమ్స్ భారీ డ్రగ్స్ ముఠా కుట్ర భగ్నం..!!







