మాస్క్ లు ధరించని 39 మంది పై కేసులు
- October 06, 2021
కతర్: మాస్క్ లు ధరించని వారిపై అధికారులు కొరడా ఝళిపించారు. అంటు వ్యాధుల వ్యాప్తి చట్టం కింద కేసులు బుక్ చేశారు. మొత్తం 39 మంది పై కేసులు నమోదు చేశారు. పబ్లిక్ ప్లేస్ లో మాస్క్ లు ధరించకుండా తిరుగుతుండటంతో వీరిని అధికారులు పట్టుకున్నారు. కేసు బుక్ చేసి కోర్టుకు తరలించారు. కరోనా ఎఫెక్ట్ ఇంకా ఉన్నందున ప్రతి ఒక్కరూ మాస్క్ లు ధరించాలని అధికారులు కోరారు. మీ నిర్లక్ష్యం కారణంగా ఇతరులు ఇబ్బందులు పడతారని అలా చేయవద్దని విజ్ఞప్తి చేశారు. మాస్క్ లు పెట్టుకోని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తాజా వార్తలు
- విజయవంతంగా ముగిసిన ఆల్కిఫా టోర్నమెంట్ నం.2026-123 గ్రాండ్ ఫైనల్
- అఫ్గానిస్థాన్లో భారీ భూకంపం..8 మంది మృతి
- సౌదీ అరేబియాలో అమరావతి విజయోత్సవ సభ
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇరాన్ డ్రోన్ దాడిలో దెబ్బతిన్న కువైట్ విద్యుత్ కేంద్రం..!!
- అల్ ఖబౌరాలో నీటమునిగి బాలుడు మృతి..!!
- 20 మిలియన్ దిర్హమ్ల గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయుడు..!!
- ఖతార్ లో పిల్లల భద్రతాకు మార్గదర్శకాలు జారీ..!!
- ఐఎమ్డి స్మార్ట్ సిటీ ఇండెక్స్లో 8 సౌదీ నగరాలు..!!
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!









