మాస్క్ లు ధరించని 39 మంది పై కేసులు
- October 06, 2021
కతర్: మాస్క్ లు ధరించని వారిపై అధికారులు కొరడా ఝళిపించారు. అంటు వ్యాధుల వ్యాప్తి చట్టం కింద కేసులు బుక్ చేశారు. మొత్తం 39 మంది పై కేసులు నమోదు చేశారు. పబ్లిక్ ప్లేస్ లో మాస్క్ లు ధరించకుండా తిరుగుతుండటంతో వీరిని అధికారులు పట్టుకున్నారు. కేసు బుక్ చేసి కోర్టుకు తరలించారు. కరోనా ఎఫెక్ట్ ఇంకా ఉన్నందున ప్రతి ఒక్కరూ మాస్క్ లు ధరించాలని అధికారులు కోరారు. మీ నిర్లక్ష్యం కారణంగా ఇతరులు ఇబ్బందులు పడతారని అలా చేయవద్దని విజ్ఞప్తి చేశారు. మాస్క్ లు పెట్టుకోని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







