మాస్క్ లు ధరించని 39 మంది పై కేసులు

- October 06, 2021 , by Maagulf
మాస్క్ లు ధరించని 39 మంది పై కేసులు

కతర్:  మాస్క్ లు ధరించని వారిపై అధికారులు కొరడా ఝళిపించారు. అంటు వ్యాధుల వ్యాప్తి చట్టం కింద కేసులు బుక్ చేశారు. మొత్తం 39 మంది పై కేసులు నమోదు చేశారు. పబ్లిక్ ప్లేస్ లో మాస్క్ లు ధరించకుండా తిరుగుతుండటంతో వీరిని అధికారులు పట్టుకున్నారు. కేసు బుక్ చేసి కోర్టుకు తరలించారు. కరోనా ఎఫెక్ట్ ఇంకా ఉన్నందున ప్రతి ఒక్కరూ మాస్క్ లు ధరించాలని అధికారులు కోరారు. మీ నిర్లక్ష్యం కారణంగా ఇతరులు ఇబ్బందులు పడతారని అలా చేయవద్దని విజ్ఞప్తి చేశారు. మాస్క్ లు పెట్టుకోని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com