మాస్క్ లు ధరించని 39 మంది పై కేసులు
- October 06, 2021
కతర్: మాస్క్ లు ధరించని వారిపై అధికారులు కొరడా ఝళిపించారు. అంటు వ్యాధుల వ్యాప్తి చట్టం కింద కేసులు బుక్ చేశారు. మొత్తం 39 మంది పై కేసులు నమోదు చేశారు. పబ్లిక్ ప్లేస్ లో మాస్క్ లు ధరించకుండా తిరుగుతుండటంతో వీరిని అధికారులు పట్టుకున్నారు. కేసు బుక్ చేసి కోర్టుకు తరలించారు. కరోనా ఎఫెక్ట్ ఇంకా ఉన్నందున ప్రతి ఒక్కరూ మాస్క్ లు ధరించాలని అధికారులు కోరారు. మీ నిర్లక్ష్యం కారణంగా ఇతరులు ఇబ్బందులు పడతారని అలా చేయవద్దని విజ్ఞప్తి చేశారు. మాస్క్ లు పెట్టుకోని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తాజా వార్తలు
- ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ షేక్ అల్-ఇస్సాతో భారత రాయబారి విపుల్ భేటీ
- దృష్టి కోసం ఐక్యంగా.. డెట్రాయిట్లో శంకర నేత్రాలయ 5K వాక్ విజయవంతం
- దుబాయ్లో 35 పాఠశాలల సెక్యూరిటీ గార్డులకు ట్రాఫిక్ భద్రతపై శిక్షణ
- అర్జెంటీనాకు ఆరోగ్య సేవలను అందించనున్న భారత్
- హోర్ముజ్ జలసంధిలో నౌకాయాన భద్రతపై ఒమన్, ఖతార్తో కువైట్ విదేశాంగ మంత్రి చర్చలు
- ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్స్తాన్ దేశాల్లో 4 రోజుల పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ
- సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక నిబంధనలు
- భారత్–యూఏఈ విమాన చార్జీల్లో భారీ తగ్గింపు..!!
- భారత్–కువైట్ రక్షణ బంధం మరింత బలోపేతం..!!
- సౌదీ కస్టమ్స్ భారీ డ్రగ్స్ ముఠా కుట్ర భగ్నం..!!







