అల్-సఫ్రియా మసీదు లో బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా ప్రార్థనలు
- October 09, 2021
బహ్రెయిన్: బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా శుక్రవారం అల్ సఫ్రియా ప్యాలెస్ లో ప్రార్ధనలు చేశారు. ఆయనతో పాటు రాజు కుమారుడు, సున్నీ ఎండోమెంట్స్ కౌన్సిల్ ఛైర్మన్ డాక్టర్ షేక్ రషీద్ బిన్ మహ్మద్ అల్-హెజేరి మసీదు లో ప్రార్థనలు చేశారు. అనంతరం అల్ -హెజెరీ మాట్లాడారు. రాజు హమిద్ బిన్ ఇసా అల్ ఖలీఫా నేతృత్వంలో బహ్రెయిన్ ప్రజలు సుభిక్షంగా, సురక్షితంగా ఉన్నారని అన్నారు. బహ్రెయిన్ రాజ్యంపై అల్లా చూపుతున్న దయకు కృతజ్ఞులమని ఆయన అన్నారు. కరోనా మహమ్మరి ప్రభావం పూర్తిగా తగ్గి మసీదులో ఎప్పటిలాగే సాధారణ ప్రార్థనలు జరగాలని ఆకాంక్షించారు. అదే విధంగా రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా కు ఎప్పుడూ అల్లా ఆశీర్వదం ఉండాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







