మొబైల్ క్యాంటీన్ల ద్వారా విద్యార్థుల్లో తగ్గనున్న ఒత్తిడి
- October 09, 2021
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి, ఏడాదిన్నర తర్వాత విద్యాసంస్థలు తిరిగి ప్రారంభమయిన దరిమిలా, విద్యార్థుల మానసిక స్థితిపై ప్రత్యేక అధ్యయనం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మొబైల్ క్యాంటీన్ల ద్వారా స్నాక్స్, మీల్స్ పంపిణీని విద్యార్థులకు వారి క్లాస్ రూమ్ల దగ్గరకే చేపట్టే అంశాన్ని పరిశీలిస్తున్నారు. తద్వారా విద్యార్థులపై ఒత్తిడి తగ్గే అవకాశం వుంది. ఈ మేరకు ఇప్పటికే తగిన చర్యలు చేపడుతున్నారు.
తాజా వార్తలు
- DXB టెర్మినల్ 1 కి వెళ్లే బ్రిడ్జి విస్తరణ..!!
- కువైట్ లో జీరో టెంపరేచర్స్ పై హెచ్చరిక..!!
- బహ్రెయిన్ ప్రభుత్వ పాఠశాలల్లో స్పెషల్ స్పోర్ట్స్ ట్రైనర్లు..!!
- దోహా అంతర్జాతీయ బుక్ ఫెయిర్ అవార్డుకు నామినేషన్లు..!!
- న్యూ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నిర్మాణంపై జజాన్ ఎమిర్ సమీక్ష..!!
- రష్యా, ఒమన్ సంబంధాల బలోపేతంపై సమీక్ష..!!
- యాదగిరిగుట్ట ఈవోగా భవాని శంకర్
- పార్ట్టైం జాబ్ చేశారనే అనుమానంతో అమెరికాలో ఇండియన్ స్టూడెంట్స్ అరెస్ట్!
- JEE Main 2026 : అడ్మిట్ కార్డులు విడుదల..
- చిన్నస్వామిలో మ్యాచ్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్







