మొబైల్ క్యాంటీన్ల ద్వారా విద్యార్థుల్లో తగ్గనున్న ఒత్తిడి
- October 09, 2021
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి, ఏడాదిన్నర తర్వాత విద్యాసంస్థలు తిరిగి ప్రారంభమయిన దరిమిలా, విద్యార్థుల మానసిక స్థితిపై ప్రత్యేక అధ్యయనం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మొబైల్ క్యాంటీన్ల ద్వారా స్నాక్స్, మీల్స్ పంపిణీని విద్యార్థులకు వారి క్లాస్ రూమ్ల దగ్గరకే చేపట్టే అంశాన్ని పరిశీలిస్తున్నారు. తద్వారా విద్యార్థులపై ఒత్తిడి తగ్గే అవకాశం వుంది. ఈ మేరకు ఇప్పటికే తగిన చర్యలు చేపడుతున్నారు.
తాజా వార్తలు
- సెంట్రల్ మార్కెట్ లో రైడ్స్.. ముడు కేసులు నమోదు..!!
- 'లుక్స్ మాక్సింగ్' ప్రయత్నించారా? సోషల్ మీడియా ట్రెండ్ పై హెచ్చరిస్తున్న డాక్టర్లు..!!
- బహ్రెయిన్ లో ఫుడ్ స్కామ్.. నిందితులకు జైలుశిక్ష, ఫైన్, బహిష్కరణ..!!
- సౌదీలో రోజుకు సుమారు 700,000 బ్యారెళ్ల ఉత్పత్తి నష్టం..!!
- కోరల్ రిఫ్ ప్రాజెక్టును ప్రారంభించిన ఎన్విరాన్ మెంట్ అథారిటీ..!!
- 2,818 ఆయుధాలు అప్పగించిన కువైటీలు..!!
- ప్రాంతీయ పరిణామాలు, ద్వైపాక్షిక సహకారం పై యూఏఈ అధ్యక్షుడు–బ్రిటన్ ప్రధాని చర్చలు
- కోల్కతా పై లక్నో విజయం
- ముంబై ఎయిర్పోర్ట్లో అగ్నిప్రమాదం: టెర్మినల్-1 వద్ద టెన్షన్!
- సీజ్ఫైర్ ఒప్పందం..ఇరాన్ డిమాండ్స్, అమెరికా ప్రతిపాదనలు









