మొబైల్ క్యాంటీన్ల ద్వారా విద్యార్థుల్లో తగ్గనున్న ఒత్తిడి
- October 09, 2021
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి, ఏడాదిన్నర తర్వాత విద్యాసంస్థలు తిరిగి ప్రారంభమయిన దరిమిలా, విద్యార్థుల మానసిక స్థితిపై ప్రత్యేక అధ్యయనం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మొబైల్ క్యాంటీన్ల ద్వారా స్నాక్స్, మీల్స్ పంపిణీని విద్యార్థులకు వారి క్లాస్ రూమ్ల దగ్గరకే చేపట్టే అంశాన్ని పరిశీలిస్తున్నారు. తద్వారా విద్యార్థులపై ఒత్తిడి తగ్గే అవకాశం వుంది. ఈ మేరకు ఇప్పటికే తగిన చర్యలు చేపడుతున్నారు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







