జజాన్ ఎయిర్ పోర్టు లక్ష్యంగా హౌతీ మిస్సైల్ దాడి: పది మందికి గాయాలు
- October 09, 2021
సౌదీ: ఇరాన్ మద్దతుతో రెచ్చిపోతున్న హౌతీ తీవ్రవాదులు జజాన్లోని కింగ్ అబ్దుల్ అజీజ్ విమానాశ్రయంపైకి డ్రోన్ ద్వారా దాడికి యత్నించారు. ఈ ఘటనలో పది మందికి గాయాలయ్యాయి. సౌదీ ఎయిర్ డిఫెన్సెస్, రెండు ఆయుధాలతో కూడిన డ్రోన్లను కూల్చివేయడం జరిగింది. ఈ డ్రోన్లు యెమెన్ నుంచి ప్రయోగించబడ్డాయి. వాటి శకలాలు మీద పడ్డంతో పది మందికి స్వల్ప గాయాలయ్యాయి.
తాజా వార్తలు
- DXB టెర్మినల్ 1 కి వెళ్లే బ్రిడ్జి విస్తరణ..!!
- కువైట్ లో జీరో టెంపరేచర్స్ పై హెచ్చరిక..!!
- బహ్రెయిన్ ప్రభుత్వ పాఠశాలల్లో స్పెషల్ స్పోర్ట్స్ ట్రైనర్లు..!!
- దోహా అంతర్జాతీయ బుక్ ఫెయిర్ అవార్డుకు నామినేషన్లు..!!
- న్యూ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నిర్మాణంపై జజాన్ ఎమిర్ సమీక్ష..!!
- రష్యా, ఒమన్ సంబంధాల బలోపేతంపై సమీక్ష..!!
- యాదగిరిగుట్ట ఈవోగా భవాని శంకర్
- పార్ట్టైం జాబ్ చేశారనే అనుమానంతో అమెరికాలో ఇండియన్ స్టూడెంట్స్ అరెస్ట్!
- JEE Main 2026 : అడ్మిట్ కార్డులు విడుదల..
- చిన్నస్వామిలో మ్యాచ్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్







