నీట మునిగి ఇద్దరు వలసదారుల మృతి, మరొకరి ఆచూకీ గల్లంతు
- October 09, 2021
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వెల్లడించిన వివరాల ప్రకారం శుక్రవారం సాయంత్రం ఇద్దరు వ్యక్తులు నీట మునిగి చనిపోగా, ఒకరు గల్లంతయ్యారు. అల్ బెడా తీరంలో అల్ మసిలా కోస్ట్ వద్ద ఈ ఘటన జరిగింది. మొత్తం 9 మంది వలసదారుల్ని సహాయక సిబ్బంది రక్షించగా, అప్పటికే ఇద్దరి పరిస్థితి విషమంగా మారి ప్రాణాలు కోల్పోయారు. ఒకరి ఆచూకీ తెలియాల్సి వుంది. బలమైన కెరటాల కారణంగా పది మంది ప్రమాదంలో వున్నట్లుగా ఆపరేషన్స్ రూమ్కి సమాచారం అందింది. కోస్ట్ గార్డ్ పెట్రోల్స్ సంఘటనా స్థలానికి చేరుకుని 9 మందిని బయటకు తీశారు. వారిలో ఇద్దరు చనిపోయారు. ఏడుగురి పరిస్థితి బాగానే వుంది.
తాజా వార్తలు
- రూ.10 వేలు దాటితే గంట వెయిటింగ్..డిజిటల్ మోసాలకు ఆర్బీఐ ‘చెక్’!
- ఆదాయపన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ సురేశ్ బత్తిని
- హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ‘హైదరాబాద్ స్ట్రీట్’ ప్రారంభం
- RGIAలో సుమారు ₹4.6 కోట్ల విలువైన హైడ్రోపోనిక్ గంజాయి స్వాధీనం, ఇద్దరి అరెస్టు
- నగదు టోల్కు గుడ్బై..FASTag/UPI తప్పనిసరి
- ఇన్స్టాగ్రామ్లో టీనేజర్ల కోసం మెటా కొత్త రూల్స్ ఇవే
- మయన్మార్ అధ్యక్షుడిగా మిన్ ఆంగ్ హ్లాయింగ్ ప్రమాణ స్వీకారం
- తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త
- హర్మూజ్ పై మొజ్తాబా ఖమేనీ కీలక ప్రకటన
- యూఏఈ–భారత్ స్నేహాన్ని ప్రతిబింబిస్తూ విద్యార్థుల ప్రదర్శన









