నీట మునిగి ఇద్దరు వలసదారుల మృతి, మరొకరి ఆచూకీ గల్లంతు
- October 09, 2021
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వెల్లడించిన వివరాల ప్రకారం శుక్రవారం సాయంత్రం ఇద్దరు వ్యక్తులు నీట మునిగి చనిపోగా, ఒకరు గల్లంతయ్యారు. అల్ బెడా తీరంలో అల్ మసిలా కోస్ట్ వద్ద ఈ ఘటన జరిగింది. మొత్తం 9 మంది వలసదారుల్ని సహాయక సిబ్బంది రక్షించగా, అప్పటికే ఇద్దరి పరిస్థితి విషమంగా మారి ప్రాణాలు కోల్పోయారు. ఒకరి ఆచూకీ తెలియాల్సి వుంది. బలమైన కెరటాల కారణంగా పది మంది ప్రమాదంలో వున్నట్లుగా ఆపరేషన్స్ రూమ్కి సమాచారం అందింది. కోస్ట్ గార్డ్ పెట్రోల్స్ సంఘటనా స్థలానికి చేరుకుని 9 మందిని బయటకు తీశారు. వారిలో ఇద్దరు చనిపోయారు. ఏడుగురి పరిస్థితి బాగానే వుంది.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







