జజాన్ ఎయిర్ పోర్టు లక్ష్యంగా హౌతీ మిస్సైల్ దాడి: పది మందికి గాయాలు
- October 09, 2021
సౌదీ: ఇరాన్ మద్దతుతో రెచ్చిపోతున్న హౌతీ తీవ్రవాదులు జజాన్లోని కింగ్ అబ్దుల్ అజీజ్ విమానాశ్రయంపైకి డ్రోన్ ద్వారా దాడికి యత్నించారు. ఈ ఘటనలో పది మందికి గాయాలయ్యాయి. సౌదీ ఎయిర్ డిఫెన్సెస్, రెండు ఆయుధాలతో కూడిన డ్రోన్లను కూల్చివేయడం జరిగింది. ఈ డ్రోన్లు యెమెన్ నుంచి ప్రయోగించబడ్డాయి. వాటి శకలాలు మీద పడ్డంతో పది మందికి స్వల్ప గాయాలయ్యాయి.
తాజా వార్తలు
- యాదగిరిగుట్ట ఈవోగా భవాని శంకర్
- పార్ట్టైం జాబ్ చేశారనే అనుమానంతో అమెరికాలో ఇండియన్ స్టూడెంట్స్ అరెస్ట్!
- JEE Main 2026 : అడ్మిట్ కార్డులు విడుదల..
- చిన్నస్వామిలో మ్యాచ్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
- ఏపీ గేమ్ ఛేంజర్ గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్..
- అమెరికా: L1 వీసాపై పని లేకుండా ఉంటే ఏమవుతుందో తెలుసా?
- పట్టాలెక్కిన తొలి వందే భారత్ స్లీపర్ రైలు
- అలా చేస్తే వదిలేదే లేదు: సీపీ సజ్జనార్
- మర్డర్ వైరల్ వీడియోపై సౌదీ అరేబియా క్లారిటీ..!!
- బహ్రెయిన్ లో కోల్డ్ మార్నింగ్..పడిపోయిన ఉష్ణోగ్రతలు..!!







