జజాన్ ఎయిర్ పోర్టు లక్ష్యంగా హౌతీ మిస్సైల్ దాడి: పది మందికి గాయాలు
- October 09, 2021
సౌదీ: ఇరాన్ మద్దతుతో రెచ్చిపోతున్న హౌతీ తీవ్రవాదులు జజాన్లోని కింగ్ అబ్దుల్ అజీజ్ విమానాశ్రయంపైకి డ్రోన్ ద్వారా దాడికి యత్నించారు. ఈ ఘటనలో పది మందికి గాయాలయ్యాయి. సౌదీ ఎయిర్ డిఫెన్సెస్, రెండు ఆయుధాలతో కూడిన డ్రోన్లను కూల్చివేయడం జరిగింది. ఈ డ్రోన్లు యెమెన్ నుంచి ప్రయోగించబడ్డాయి. వాటి శకలాలు మీద పడ్డంతో పది మందికి స్వల్ప గాయాలయ్యాయి.
తాజా వార్తలు
- మయన్మార్ అధ్యక్షుడిగా మిన్ ఆంగ్ హ్లాయింగ్ ప్రమాణ స్వీకారం
- తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త
- హర్మూజ్ పై మొజ్తాబా ఖమేనీ కీలక ప్రకటన
- యూఏఈ–భారత్ స్నేహాన్ని ప్రతిబింబిస్తూ విద్యార్థుల ప్రదర్శన
- క్యాన్సర్ను జయించి..మారథాన్ రన్నర్గా నిలిచిన 40 ఏళ్ల మహిళ
- ప్రతి నేతన్నకు ఉచిత విద్యుత్: మంత్రి సవిత
- బిగ్ అలర్ట్..10 రోజులపాటు తీవ్ర వడగాలులు
- వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేసిన ప్రభుత్వం
- సెంట్రల్ మార్కెట్ లో రైడ్స్..మూడు కేసులు నమోదు..!!
- 'లుక్స్ మాక్సింగ్' ప్రయత్నించారా? సోషల్ మీడియా ట్రెండ్ పై హెచ్చరిస్తున్న డాక్టర్లు..!!









