అక్టోబర్ 14 వరకు పలు స్కూళ్ల మూసివేత
- October 10, 2021ఒమన్: కరోనాా ఎఫెక్ట్ తో దాదాపు ఏడాదికి పైగా స్కూల్స్ మూసే ఉన్నాయి. కరోనా ప్రభావం కాస్త తగ్గటంతో మళ్లీ అక్టోబర్ ఫస్ట్ వీక్ లో స్కూల్స్ ఓపెన్ చేశారు. కానీ విలయత్, సువాక్, అల్ కబోరా ప్రాంతాల్లో మళ్లీ స్కూల్స్ మూసేశారు. అక్టోబర్ 14 వరకు సెలవులు ప్రకటించారు. 17 వ తేదీన స్కూల్స్ తిరిగి ప్రారంభించాలని మేనేజ్ మెంట్లు నిర్ణయం తీసుకున్నట్లు ఒమన్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్