'మా' ఎన్నికల పోలింగ్ లో తీవ్ర గందరగోళం
- October 10, 2021హైదరాబాద్: గొడవలు కొనసాగితే పోలింగ్ రద్దు చేస్తాం అని 'మా' ఎన్నికల అధికారి అన్నారు. నేడు (అక్టోబర్ 10) ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ ('మా') ఎన్నికలు ప్రారభం అయి పోలింగ్ కొనసాగుతోంది. సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పోలింగ్ బూత్ వద్ద కొంత ఉద్రిక్తత వాతావరణం కూడా నెలకొంది. దాంతో 'మా' ఎన్నికల అధికారి.."గొడవలు కొనసాగితే పోలింగ్ రద్దు చేస్తాం..పోలింగ్లో రిగ్గింగ్ జరిగింది. ప్రకాష్రాజ్ తరపున ఒకరు దొంగ ఓటు వేశారు. మోహన్బాబు ఇతరులపై అరుస్తున్నారని ఫిర్యాదు వచ్చింది. ఫిర్యాదులుంటే ఇవ్వండి.. ఎదుటివారిపై అరుపులు చేయొద్దు. బయటివారు వచ్చి లోపల ప్రచారం చేస్తే ఎన్నికలు రద్దు చేస్తాం" 'మా' ఎన్నికల అధికారి ఇరు వర్గాలను హెచ్చరించారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు