మాల్ ఆఫ్ ఖతార్ లక్కీ డ్రా విజేతల ప్రకటన
- October 10, 2021ఖతార్: ఖతార్ మాల్ ఆఫ్ ఖతార్ లక్కీ డ్రా విజేతలను ప్రకటించింది. 2021 లో షాపింగ్ చేసిన వారిని లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేసింది. ఈ డ్రా లో మొత్తం 40 మంది విజేతలు ఆస్టిన్ మార్టిన్ కార్లను గెలుచుకున్నారు. ఒకరు ఒక మిలియన్ రియాలను నగదు బహుమతిగా దక్కించుకున్నారు. పది మంది ప్లే స్టేషన్లు, 18 మంది కి వోచర్లు, డ్యూటీ ఫ్రీ వోచర్లు 10 మందికి దక్కినట్లు ఖతార్ టూరిజం శాఖ తెలిపింది. కరోనా ఎఫెక్ట్ కారణంగా ఈ సారి లక్కీ డ్రా ను డైరెక్ట్ గా తీయలేదు. హెల్త్ డిపార్ట్ మెంట్ చేసిన కరోనా సూచనల మేరకు డిజిటల్ గా డ్రా తీశారు. డ్రా లో గెలిచిన వారికి కూడా కాంటాక్ట్ లెస్ ప్రక్రియ ద్వారానే రశీదులను అందజేశారు.
తాజా వార్తలు
- కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం, 8 కార్లు ఢీ..
- భారతీయుల కోసం కొత్త ‘భా’ షూ సైజింగ్ సిస్టమ్..
- యూఏఈలో పెరగనున్న వాహన, ప్రాపర్టీ బీమా రేట్లు..!
- అక్రమ ప్రాక్టీస్..ప్రవాస మహిళా హెల్త్ ప్రాక్టీషనర్ అరెస్ట్
- వాతావరణ ప్రమాదాలపై కీలక కాన్ఫరెన్స్
- 'మాకు ఇప్పుడు ఇల్లు లేదు'.. దుబాయ్ టవర్ నివాసితులు ఆవేదన
- ఉమ్మడి సహకారం.. ఇండియాతో కువైట్ ఒప్పందం
- జీసీసీ పౌరులకు శుభవార్త..ఇక 5 ఏళ్ల వీసాలు మంజూరు
- దుబాయ్లో 'ISEA' అవార్డుల ప్రధానం
- బెంగళూరుతో సన్రైజర్స్ మ్యాచ్..