మాల్ ఆఫ్ ఖతార్ లక్కీ డ్రా విజేతల ప్రకటన
- October 10, 2021ఖతార్: ఖతార్ మాల్ ఆఫ్ ఖతార్ లక్కీ డ్రా విజేతలను ప్రకటించింది. 2021 లో షాపింగ్ చేసిన వారిని లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేసింది. ఈ డ్రా లో మొత్తం 40 మంది విజేతలు ఆస్టిన్ మార్టిన్ కార్లను గెలుచుకున్నారు. ఒకరు ఒక మిలియన్ రియాలను నగదు బహుమతిగా దక్కించుకున్నారు. పది మంది ప్లే స్టేషన్లు, 18 మంది కి వోచర్లు, డ్యూటీ ఫ్రీ వోచర్లు 10 మందికి దక్కినట్లు ఖతార్ టూరిజం శాఖ తెలిపింది. కరోనా ఎఫెక్ట్ కారణంగా ఈ సారి లక్కీ డ్రా ను డైరెక్ట్ గా తీయలేదు. హెల్త్ డిపార్ట్ మెంట్ చేసిన కరోనా సూచనల మేరకు డిజిటల్ గా డ్రా తీశారు. డ్రా లో గెలిచిన వారికి కూడా కాంటాక్ట్ లెస్ ప్రక్రియ ద్వారానే రశీదులను అందజేశారు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?