మాల్ ఆఫ్ ఖతార్ లక్కీ డ్రా విజేతల ప్రకటన
- October 10, 2021ఖతార్: ఖతార్ మాల్ ఆఫ్ ఖతార్ లక్కీ డ్రా విజేతలను ప్రకటించింది. 2021 లో షాపింగ్ చేసిన వారిని లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేసింది. ఈ డ్రా లో మొత్తం 40 మంది విజేతలు ఆస్టిన్ మార్టిన్ కార్లను గెలుచుకున్నారు. ఒకరు ఒక మిలియన్ రియాలను నగదు బహుమతిగా దక్కించుకున్నారు. పది మంది ప్లే స్టేషన్లు, 18 మంది కి వోచర్లు, డ్యూటీ ఫ్రీ వోచర్లు 10 మందికి దక్కినట్లు ఖతార్ టూరిజం శాఖ తెలిపింది. కరోనా ఎఫెక్ట్ కారణంగా ఈ సారి లక్కీ డ్రా ను డైరెక్ట్ గా తీయలేదు. హెల్త్ డిపార్ట్ మెంట్ చేసిన కరోనా సూచనల మేరకు డిజిటల్ గా డ్రా తీశారు. డ్రా లో గెలిచిన వారికి కూడా కాంటాక్ట్ లెస్ ప్రక్రియ ద్వారానే రశీదులను అందజేశారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ