షాహీన్ తుఫానులో తప్పిపోయిన ఇద్దరి కోసం గాలింపు
- October 11, 2021మస్కట్: షాహీన్ తుఫాను సమయంలో తప్పిపోయిన ఇద్దరు వ్యక్తుల కోసం సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ అథారిటీ (CDAA) బృందాలు నార్త్ అల్ బటినా గవర్నరేట్లో చేపట్టిన గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి."షాహీన్ తుఫాను సమయంలో ఇద్దరు వ్యక్తులు తప్పిపోయారు. వారి కోసం సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ అథారిటీ గాలింపు బృందాలు ఉత్తర అల్ బటినా గవర్నరేట్లో వెతుకుతున్నారు. తప్పిపోయిన వారి ఆచూకీ కోసం లేటెస్ట్ టెక్నాలజీ వాడుతున్నారు. బాధితుల మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా గాలింపు ముమ్మరంగా సాగుతుంది. గాలింపు చర్యలను గవర్నరేట్ పోలీస్ కమాండ్ నుండి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు." అని ఒమన్ న్యూస్ ఏజెన్సీ ( ONA) ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు