400కి పైగా ఇళ్ళలో ఎలక్ట్రిసిటీ కనెక్షన్ల తనిఖీ చేపట్టిన వాలంటీర్లు
- October 12, 2021
మస్కట్: షహీన్ తుపాను కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగం పుజుకున్నాయి. దెబ్బతిన్న ప్రాంతాల్లో విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించారు. వాలంటీర్ బృందాలు, 400కి పైగా ఇళ్ళలో విద్యుత్ సమస్యల్ని గుర్తించి, పరిష్కరించారు. వైరింగ్ వంటి సమస్యల్ని గుర్తించి, సరి చేసినట్లు అధికారులు తెలిపారు. లైసెన్సుడు టెక్నీషియన్లతో ఈ పనులు చేయించారు. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అలాగే ఇతర విభాగాలకు చెందిన 50 మంది ఎలక్ట్రీషియన్లు ఈ పనులు చేపట్టారు. మొత్తం 430 ఇళ్ళలో పనులు చేపట్టారు.
తాజా వార్తలు
- కువైట్లో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధిత కార్యకర్తకు ఆర్థిక సహాయం
- ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త వాసు ష్రాఫ్ కన్నుమూత
- 2025లో QR 20.98 బిలియన్ల ‘రియల్’ లావాదేవీలు..!!
- వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్స్..యూఏఈలో నిషేధం..!!
- ఎయిర్ పోర్టుల భద్రతకు సమగ్ర ప్రణాళిక అమలు..!!
- బహ్రెయిన్లో మొట్టమొదటి వర్చువల్ హార్స్ వేలం..!!
- వారంలో 1,077 స్మగ్లింగ్ కేసులు నమోదు: సౌదీ కస్టమ్స్
- సుల్తాన్ తో ఇరాన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- కువైట్ ఎయిర్వేస్ టికెట్లు ఆకస్మిక రద్దు – ప్రయాణికుల ఆందోళన
- యూఏఈ అధ్యక్షుడితో భేటీ అయిన భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్









