400కి పైగా ఇళ్ళలో ఎలక్ట్రిసిటీ కనెక్షన్ల తనిఖీ చేపట్టిన వాలంటీర్లు

- October 12, 2021 , by Maagulf
400కి పైగా ఇళ్ళలో ఎలక్ట్రిసిటీ కనెక్షన్ల తనిఖీ చేపట్టిన వాలంటీర్లు

మస్కట్: షహీన్ తుపాను కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగం పుజుకున్నాయి. దెబ్బతిన్న ప్రాంతాల్లో విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించారు. వాలంటీర్ బృందాలు, 400కి పైగా ఇళ్ళలో విద్యుత్ సమస్యల్ని గుర్తించి, పరిష్కరించారు. వైరింగ్ వంటి సమస్యల్ని గుర్తించి, సరి చేసినట్లు అధికారులు తెలిపారు. లైసెన్సుడు టెక్నీషియన్లతో ఈ పనులు చేయించారు. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అలాగే ఇతర విభాగాలకు చెందిన 50 మంది ఎలక్ట్రీషియన్లు ఈ పనులు చేపట్టారు. మొత్తం 430 ఇళ్ళలో పనులు చేపట్టారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com