400కి పైగా ఇళ్ళలో ఎలక్ట్రిసిటీ కనెక్షన్ల తనిఖీ చేపట్టిన వాలంటీర్లు
- October 12, 2021
మస్కట్: షహీన్ తుపాను కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగం పుజుకున్నాయి. దెబ్బతిన్న ప్రాంతాల్లో విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించారు. వాలంటీర్ బృందాలు, 400కి పైగా ఇళ్ళలో విద్యుత్ సమస్యల్ని గుర్తించి, పరిష్కరించారు. వైరింగ్ వంటి సమస్యల్ని గుర్తించి, సరి చేసినట్లు అధికారులు తెలిపారు. లైసెన్సుడు టెక్నీషియన్లతో ఈ పనులు చేయించారు. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అలాగే ఇతర విభాగాలకు చెందిన 50 మంది ఎలక్ట్రీషియన్లు ఈ పనులు చేపట్టారు. మొత్తం 430 ఇళ్ళలో పనులు చేపట్టారు.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







